మంత్రి ఐకే రెడ్డి | ఈ నెల 25, 26న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల పండుగకు రావాలని ఆలయ అధికారులు, వేద పండితులు, నిర్వహణ కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు.
ఢిల్లీ,జులై 3:సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు-2021కు అర్హులైనవారు తమ నామినేషన్లను పంపడానికి లేదా అర్హులైనవారి తరఫున ఇతరులు సిఫారసు చేయడానికిగాను ఆగస్టు 15 చివరి తేదీ అని కేంద్ర హోంశాఖ తె�
కలెక్టర్ అమయ్కుమార్ | జిల్లాలో లాకోర్స్ చదివిన బీసీ విద్యార్థుల నుంచి న్యాయవాద వృత్తిలో మూడు సంవత్సరాల ఉచిత శిక్షణ పొందుటకు 2021-22 సంవత్సరానికి గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అమయ