లాల్దర్వాజ సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో ఈ నెల 15న జరిగే శిఖర పూజ మహోత్సవానికి హాజరుకావాలంటూ.. బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు ఆహ్వానపత్రిక
ట్యాంక్బండ్ కట్టమైసమ్మ ఆలయంలో 30న నిర్వహించే కుమ్మర్ల తొలిబోనం మహా జాతరకు రావాలని టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు బద్రుద్దీన్ నేతృత్వంలో హోం మంత్రి మహమూద్ అలీని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించ
ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) రాయాలనుకొనే వైద్య విద్యార్థులు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కోసం ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని
బీటెక్, డిప్లొమాలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి ఏడాది పాటు అప్రెంటిస్షిప్ శిక్షణ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ సర్కిల్ డీజీఎం తెలిపారు.
మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ నిర్మాణానికి టెండర్ పక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఐటీ పార్క్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు అప్పగించనున్నా
అగ్ర కథానాయిక నయనతార వివాహానికి ముహూర్తం దగ్గరపడుతున్నది. ప్రముఖ దర్శకుడు విఘ్నేష్శివన్తో ఆమె వివాహం ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో జరుగనుంది. ఈ జంట ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి �
మల్యాల : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ నెల 22 నుంచి 26 వరకు హన్మాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు రావాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�
ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ల్యాబ్ 32 యాక్సిలరేటర్ను ఏర్పాటు చేసింది టీ హబ్. స్టార్టప్లకు ఆర్థికంగా అవసరమైన సీడ్ ఫండ్ను సమకూర్చడంతోపాటు మార్కెటింగ్, నెట్వర్కింగ్�
భీమ్గల్ : ఈనెల 9 నుంచి ప్రారంభం కానున్న నింబాచల లక్ష్మినరసింహ స్వామి (లింబాద్రి గుట్ట) ఉత్సవాలకు, జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఆలయ అర్చకుడు
పుట్టు ఒల్లెల కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేత కామారెడ్డి: తన కూతురు మహతి పుట్టు ఒల్లెల కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సభ్యురాలు తానోబా