అబిడ్స్, జూన్ 25 : ట్యాంక్బండ్ కట్టమైసమ్మ ఆలయంలో 30న నిర్వహించే కుమ్మర్ల తొలిబోనం మహా జాతరకు రావాలని టీఆర్ఎస్ రాష్ట్ర మైనార్టీ నాయకుడు బద్రుద్దీన్ నేతృత్వంలో హోం మంత్రి మహమూద్ అలీని ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వానించా రు.
తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షుడు జయంత్రా వు, ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, బోనాల కమిటీ చైర్మన్ శ్రీనివాస్, నెల్లుట్ల యాదగిరి, ఏడుకొండల వెంకటేశం, రామన్కోట్ ప్రభాకర్ వారితో ఉన్నారు.