తెలంగాణలో రైల్ కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ సంస్థ ‘స్టాడ్లర్ రైల్' ముందుకొచ్చింది. రెండేండ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపె�
భవిష్యత్తు అంతా లిక్విడ్ డిటర్జెంట్దేనని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
చాలామందికి పొదుపు, మదుపు మధ్య వ్యత్యాసాలపై అవగాహన తక్కువ. ఈ రెండూ వేర్వేరు లక్ష్యాలతో ఉండే సాధనాలు. వచ్చే సంపాదనలో ఆదాచేసే మొత్తాలను ఎక్కువమంది ఒకే దృష్టిలో చూస్తారు. అయితే కాలానుగుణంగా వీటికి కేటాయించే
ముంబైకి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్(బీఎస్వీ) రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ�
క్రిప్టో కరెన్సీల్లో మదుపు లేదా ట్రేడింగ్కు సంబంధించి ఈ నెల 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రిప్టో అకౌంట్లకు నగదు
బదిలీలపై ఒక శాతం టీడీఎస్, లాభాలపై 30 శాతం పన్ను, నష్టాలను ఇతర అసెట్లలో వచ్చిన ల�
2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవల�
యూలిప్ పాలసీలు చాలావరకు మెచ్యూరిటీ దశకు వచ్చేశాయి. పదేండ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ల సమ్మేళనంగా వచ్చిన ఈ పాలసీలు చాలాకాలం తర్వాత కాస్త లాభాలను చూపిస్తున్నాయి. అయితే చెల్లించిన ప్రీమియంల
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. ఈక్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో
రాష్ర్టానికి మరిన్ని భారీ పెట్టుబడులను సాధించే లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శనివారం ఉదయం అమెరికాకు బయలుదేరింది.
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు