చాలామందికి పొదుపు, మదుపు మధ్య వ్యత్యాసాలపై అవగాహన తక్కువ. ఈ రెండూ వేర్వేరు లక్ష్యాలతో ఉండే సాధనాలు. వచ్చే సంపాదనలో ఆదాచేసే మొత్తాలను ఎక్కువమంది ఒకే దృష్టిలో చూస్తారు. అయితే కాలానుగుణంగా వీటికి కేటాయించే
ముంబైకి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్(బీఎస్వీ) రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ�
క్రిప్టో కరెన్సీల్లో మదుపు లేదా ట్రేడింగ్కు సంబంధించి ఈ నెల 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రిప్టో అకౌంట్లకు నగదు
బదిలీలపై ఒక శాతం టీడీఎస్, లాభాలపై 30 శాతం పన్ను, నష్టాలను ఇతర అసెట్లలో వచ్చిన ల�
2020 మార్కెట్ల పతనం తర్వాత హైబ్రిడ్ ఫండ్స్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. అంతటి పతనంలోనూ రాబడులను ఇచ్చిన ఈ ఫండ్స్ మీద ఇన్వెస్టర్లకు మక్కువ రెట్టింపు అయింది. హైబ్రిడ్ ఫండ్ల మొత్తం విలువ మార్చి 2020లో కేవల�
యూలిప్ పాలసీలు చాలావరకు మెచ్యూరిటీ దశకు వచ్చేశాయి. పదేండ్ల క్రితం ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ల సమ్మేళనంగా వచ్చిన ఈ పాలసీలు చాలాకాలం తర్వాత కాస్త లాభాలను చూపిస్తున్నాయి. అయితే చెల్లించిన ప్రీమియంల
Minister KTR | రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతున్నది. ఈక్రమంలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. తెలంగాణలో
రాష్ర్టానికి మరిన్ని భారీ పెట్టుబడులను సాధించే లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శనివారం ఉదయం అమెరికాకు బయలుదేరింది.
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కరీం‘నగరం’లో ప్రగతి జాతర మొదలు కాబోతున్నది. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదు
30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితం�
మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కుల్లో వారికి 10 శాతం స్థలం ప్రత్యేకంగా కేటాయిస్తామని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. పెట
ఎల్ఐసీ మెగా ఐపీవోలో కోటిమంది వరకూ రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి చేస్తారని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం అంచనా వేస్తున్నది. తమ పాలసీదారులతో పాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు చేసే ప్రజల్లో కనీసం ఏ