Plot vs Flat | ఇల్లు కట్టించాలా? అపార్ట్మెంట్ తీసుకోవాలా? నగర శివారులో ప్లాట్ కొనాలా? .. ఇలాంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. దేనికో కట్టుబడి పట్టుదలతో పెట్టుబడి పెట్టేస్తారు.
ఎనర్జీ, సహజ వనరులు తదితర వ్యూహాత్మక రంగాల్లో నిర్దేశిత పరిమితికి మించి భారతీయ కార్పొరేట్ సంస్థలు విదేశీ పెట్టుబడులు పెట్టవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది.
ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ రంగంలో ఉన్న మోల్డ్టెక్ ప్యాకేజింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.125 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా, అంతర్జాతీయంగా కంపెనీ ఉత్పత్తులకు భారీగా డిమ�
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, ఏరోస్పేస్-డిఫెన్స్ రంగానికి అనుగుణమైన ఎకో సిస్టం సృష్టితో రాష్ట్రం ఏరోస్పేస్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదిగిందని, శాఫ్రాన్ వరుసగా నాల�
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడంలో బీజేపీ నేతలను మించినవాళ్లు దేశంలో ఎవరూ ఉండరేమో! తెలంగాణకు శాఫ్రాన్ అనే ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. గురువారం �
రైతులకు సీఎం కేసీఆర్ తీపికబురు చెప్పారు. వానకాలానికి సంబంధించిన రైతుబంధు సహాయాన్ని ఈ నెల 28 నుంచి రైతులకు అందించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతూ మిగలకుండా అందరికీ సాయం అందించాలని అధికారులన
‘మీ పెట్టుబడికి మూడింత ఆదాయం’ అంటూ ప్రకటనలతో బురిడీ కొట్టించిన ‘సోలార్ గోల్డ్ కార్డ్' యాప్ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పేరిట పెద్ద మొత్తంలో వసూలు చేసింది. ఈ ఘటన జగిత్యా ల జిల్�
తెలంగాణలో రైల్ కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ సంస్థ ‘స్టాడ్లర్ రైల్' ముందుకొచ్చింది. రెండేండ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపె�
భవిష్యత్తు అంతా లిక్విడ్ డిటర్జెంట్దేనని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని పెంజర్లలో అంతర్జాతీయ కాస్మొటిక్స్ ఉత్పత్తుల సంస్థ ప్రాక్టర్
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�