సొంతిల్లు మనలో ప్రతి ఒక్కరికీ ఓ కామన్ ఎమోషన్, సోషల్ స్టేటస్. ఉద్యోగంలో స్థిరపడగానే మొదటగా ఆలోచించే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సొంతింటి కల నేరవేర్చుకోవడమే. అయితే ధర కాస్త ఎక్కువ పట్టైనా గృహ ప్రవ
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు, దళారి వ్యవస్థ లేకుండా నేరు�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్-నవంబర్లో ఇవి 19.76 బిలియన్ డాలర్లుకాగా, 2023లో 13.54 డాలర్లకు క్షీణించినట్టు రిజర్వ
సైబర్నేరగాళ్లు పార్ట్టైమ్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో నగరానికి చెందిన వ్యాపారి నుంచి ట్రేడింగ్ శిక్షణ పేరుతో రూ. 55 లక్షలు దోచేశారు.
Mid Cap Funds | గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే.. రిస్కు ఉన్నా మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులతో మంచి రిటర్న్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులపై 52 శాత�
Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్
తమిళనాడులో అదానీ గ్రూప్ (Adani Group) భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ ఒప్పందాలప�
Indian Railways | రైలు ప్రయాణాల్లో వెయిటింగ్ లిస్ట్ ఇబ్బంది లేకుండా రూ.లక్ష కోట్లతో ఏడెనిమిది వేల కొత్త రైళ్లు కొనుగోలు చేయాలని భారతీయ రైల్వేస్ భావిస్తున్నాయి.
రవాణా సదుపాయాల సంస్థ ఫ్రెష్ బస్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుతం 20 బస్సులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో సేవలు అందిస్తున్న సంస్థ..2025 చివరినాటికి ఈ బస్సుల సంఖ్యను 170కి పెంచుకోనున
చిన్న మదుపరులకు తాజాగా రిజర్వ్బ్యాంక్ తన పోర్టల్ ద్వారా మరో మదుపు సాధనంలో పెట్టుబడికి అనుమతి ఇచ్చింది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను (ఎఫ్ఆర్ఎస్బీలు) తమ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా క�
CtrlS | వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఆరేండ్లలో కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్ దాదాపు రూ.16,000 కోట్ల పెట్టుబడుల్ని (2 బిలియన్ డాలర్లు) పెట్టాలని యోచిస్తున్నది. 2030కల్లా తమ హైపర్స్కేల్ డాటా సెంటర్ సామర్థ్యాన్న�
హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఇక్కడ తమ కోహెన్స్ లైఫ్సైన్సెస్ ప్లాట్�
రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటోకాంపోనెంట్స్లో అగ్రగామిగా ఉన్న సింటెక్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తమ స�