దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే మూడేండ్లకాలంలో పునరుత్పాదకత విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.450 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను సౌర విద్యుత్ �
నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే నలభై ఏండ్ల తర్వాత రూ.మూడు కోట్లు. అదే 60 ఏండ్లపాటు చేస్తూ ఉంటే 50 కోట్లు! ఔను, ఇది నిజమే! మీరు చదివింది వాస్తవమే. ఈ లెక్కలన్నీ శుద్ధ ఒప్పులే.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో బీమా రంగం దూసుకుపోతున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో ఈ రంగంలోకి అక్షరాల రూ.54 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. బీమా రంగంలోకి వచ్చే ఎఫ్డీఐల నిబంధనలను మరింత సర�
కేసీఆర్ నెత్తి, నోరు కొట్టుకొని చెప్పిన, మనమంచి కోసమే మరీమరీ హెచ్చరించిన విషయం అది. ‘అబ్బా! మనకే ఇన్నిసార్లు చెప్పుడా.. ఇంత చిన్న విషయం మాకు తెల్వదా’ అని అనుకున్నరు ప్రజలు. ఎవుసానికి 24 గంటల కరెంట్, రైతుబంధ
కార్పొరేట్ రంగం నుంచి వచ్చే కొత్త పెట్టుబడి వ్యయం.. దేశ జీడీపీ వృద్ధిరేటును మరింత బలోపేతం చేసే వీలుందని తాజా బులెటిన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. ప్రైవేట్ పెట్టుబడులే వృద�
సొంతిల్లు మనలో ప్రతి ఒక్కరికీ ఓ కామన్ ఎమోషన్, సోషల్ స్టేటస్. ఉద్యోగంలో స్థిరపడగానే మొదటగా ఆలోచించే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ సొంతింటి కల నేరవేర్చుకోవడమే. అయితే ధర కాస్త ఎక్కువ పట్టైనా గృహ ప్రవ
రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రైతులకు ప్రయోజనం కలిగే విధంగా విధానాలను రూపొందిస్తున్నట్లు, దళారి వ్యవస్థ లేకుండా నేరు�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మధ్యకాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గణనీయంగా తగ్గాయి. 2022 ఏప్రిల్-నవంబర్లో ఇవి 19.76 బిలియన్ డాలర్లుకాగా, 2023లో 13.54 డాలర్లకు క్షీణించినట్టు రిజర్వ
సైబర్నేరగాళ్లు పార్ట్టైమ్ జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేర్లతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేస్బుక్లో నగరానికి చెందిన వ్యాపారి నుంచి ట్రేడింగ్ శిక్షణ పేరుతో రూ. 55 లక్షలు దోచేశారు.
Mid Cap Funds | గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్ డ్ డిపాజిట్ల కంటే.. రిస్కు ఉన్నా మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులతో మంచి రిటర్న్స్ లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గతేడాది మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులపై 52 శాత�
Gautam Adani: అదానీ కీలక ప్రకటన చేశారు. రాబోయే అయిదేళ్లలో గుజరాత్లో రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ఆయన చెప్పారు. తమ కంపెనీ 2025 నాటికి గుజరాత్లో 55వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్
తమిళనాడులో అదానీ గ్రూప్ (Adani Group) భారీ పెట్టుబడులు పెట్టనుంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో రూ. 42,700 కోట్ల పెట్టుబడులతో పలు ప్రాజెక్టులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అదానీ గ్రూప్ ఒప్పందాలప�