మీరు ఒక మహిళ అయితే, నమ్మకమైన రిటర్నులతో సురక్షిత పెట్టుబడిని కోరుకుంటున్నైట్టెతే.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ)ను తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలవుతుంది. వడ్డీరేటు క
తమ సంస్థలో పెట్టుబడి పెడితే అధిక లాభాలొస్తాయంటూ ఓ కంపెనీ తమ పుట్టిముంచిందని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో న్యాయవాది ఆషీర్ఖాన్, నారీ నికేతన్ ఫౌండేషన్ అధ్య�
పెట్టుబడి అనగానే అందరూ ఏ వ్యాపారంలో అనే అడుగుతుంటారు! ప్రతి పెట్టుబడినీ వ్యాపార కోణంలో చూడొద్దు. ఎక్కడ ఇన్వెస్ట్ చేశామన్నది ఎంత ముఖ్యమో? ఎప్పుడు చేశామన్నది కూడా అంతే ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. ఈ
జాబ్ వచ్చింది.. నెలకో ఐదంకెల జీతం వస్తుంది.. కొంత ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం.. హమ్మయ్య ఇక సెటిల్ అయినట్టే.. అని ఊపిరి పీల్చుకునే లోపే ఓ ప్రశ్న ఎదురవుతుంది. ‘ఏంటి.. ఇల్లు ఎప్పుడు కొంటున్నారు?’ అని. అది వినగాన�
రక్షణ రంగ పరికరాల తయారీ సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
Kriti Sanon | సినీతారల తళుకులు కెరీర్ పీక్లో ఉన్నంత కాలమే! అందుకే తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నాక వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్టుబడిగా మార్చుకుని భవిష్యత్తుని భద్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు.
డబ్బులోకంలో సమీకరణాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఈ సూత్రాలు పాటించని వ్యక్తులు ఎంతటి సంపన్నులైనా.. ‘చివరకు మిగిలేది ఇంతే..’ అని నిస్తేజంలో కూరుకుపోవడం ఖాయం.
రాష్ర్టానికి చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులు పెట్టుబోతున్నది. ఎలక్ట్రానిక్, ఐటీతోపాటు ఇతర ఉత్పత్తుల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు రాష్ట్ర
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే మూడేండ్లకాలంలో పునరుత్పాదకత విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.450 కోట్ల నిధులు ఖర్చుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిధులను సౌర విద్యుత్ �
నెలకు వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే నలభై ఏండ్ల తర్వాత రూ.మూడు కోట్లు. అదే 60 ఏండ్లపాటు చేస్తూ ఉంటే 50 కోట్లు! ఔను, ఇది నిజమే! మీరు చదివింది వాస్తవమే. ఈ లెక్కలన్నీ శుద్ధ ఒప్పులే.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకట్టుకోవడంలో బీమా రంగం దూసుకుపోతున్నది. గడిచిన తొమ్మిదేండ్లలో ఈ రంగంలోకి అక్షరాల రూ.54 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. బీమా రంగంలోకి వచ్చే ఎఫ్డీఐల నిబంధనలను మరింత సర�
కేసీఆర్ నెత్తి, నోరు కొట్టుకొని చెప్పిన, మనమంచి కోసమే మరీమరీ హెచ్చరించిన విషయం అది. ‘అబ్బా! మనకే ఇన్నిసార్లు చెప్పుడా.. ఇంత చిన్న విషయం మాకు తెల్వదా’ అని అనుకున్నరు ప్రజలు. ఎవుసానికి 24 గంటల కరెంట్, రైతుబంధ
కార్పొరేట్ రంగం నుంచి వచ్చే కొత్త పెట్టుబడి వ్యయం.. దేశ జీడీపీ వృద్ధిరేటును మరింత బలోపేతం చేసే వీలుందని తాజా బులెటిన్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అభిప్రాయపడింది. ప్రైవేట్ పెట్టుబడులే వృద�