న్యూఢిల్లీ: పత్రికల్లో వస్తున్న ఓ యాడ్ అందరూ కళ్లింత చేసుకుని చూసేలా చేస్తున్నది. లాండోమస్ అనే అమెరికా కంపెనీ పేరిట ఆ యాడ్ విడదలైంది. బయట పెద్దగా ఎవరికీ తెలియని ఓ కంపెనీ భారత్లో భూరి పెట్టుబడులకు ప్రధాన�
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ఊపుపెట్టుబడులు, ఉపాధిలో భారీ వృద్ధి హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)ల వృద్ధి వేగంగా పెరుగుతున్నది. 2014 నుంచి 2020 డిస
యాప్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ నమ్మించి… యాప్ స్క్రీన్పై పెట్టిన పెట్టుబడికి భారీ రాబడి అంటూ అంకెల గారడీని చూపించి.. ఓ గృహిణికి సైబర్నేరగాళ్లు రూ.20 లక్షలు టోకరా వేశారు. రాచకొండ సైబర్ క్రైం పో�
గత రెండు మూడు వారాలుగా ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనూ డాలర్ మరింత బలపడుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది. సాధార�