యాప్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ నమ్మించి… యాప్ స్క్రీన్పై పెట్టిన పెట్టుబడికి భారీ రాబడి అంటూ అంకెల గారడీని చూపించి.. ఓ గృహిణికి సైబర్నేరగాళ్లు రూ.20 లక్షలు టోకరా వేశారు. రాచకొండ సైబర్ క్రైం పో�
గత రెండు మూడు వారాలుగా ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనూ డాలర్ మరింత బలపడుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది. సాధార�