న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఒక వైపు ప్రైవేటీకరణ జరుగుతున్నప్పటికీ మరో వైపు భారీ పెట్టుబడులకు సిద్ధమైంది దేశంలో రెండో అతిపెద్ద ఇంధన విక్రయ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్). వచ్చే ఐదేండ్లల�
ఇంట్లోనే ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మంచి బిజినెస్ ఐడియా ఉన్నా డబ్బు సమకూరడం లేదా? అయితే, మీలాంటి గృహిణులకు ‘బ్రిటానియా మారీగోల్డ్’ ఓ మంచి అవకాశాన్ని ఇస్తున్నది. ‘మారీగోల్డ్ మై స్టార్టప
Malabar Group | తెలంగాణ రాష్ట్రంలో మలబార్ గ్రూప్ ఆఫ్ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్' బంగారం, వజ్రాల ఆభరణాల తయారీ యూనిట్తోపాటు శుద్ధి కర్మాగారాన్ని రాష్ట్ర
Gold Buying options |బంగారం అంటే భారతీయ వనితలకు ఎంత ఇష్టమో.. ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంటాయి. బంగారంలో మదుపునకు పలు మార్గాలు ఉన్నాయి. ఫిజికల్ గోల్డ్పై గానీ, డిజిటల్ గోల్డ్ రూపంలో �
అమెరికా టెక్ జెయింట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు.. | విదేశీ సంస్థల్లో షేర్లు కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారా.. అయితే, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ....
తబలీసి, జూన్ 21: 1500 రూపాయల పెట్టుబడితో జార్జియాకు చెందిన క్రిస్ విలియమ్స్ అనే యువకుడు కోటీశ్వరుడయ్యాడు. కోటీశ్వరుడు అంటే మామూలు కోటీశ్వరుడు కాదు.. వారం రోజుల్లోనే కోటి కోట్ల రూపాయలు సంపాదించాడు. మాంచెస్�
అటు బీమా.. ఇటు మదుపు యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ (యులిప్)లు దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినప్పుడు పెద్ద ఎత్తున జనాదరణను పొందాయి. అయితే అవి పాలసీదారులకు లేదా ఇన్వెస్టర్లకు ఆశించిన రాబడిని అంది
మల్బరీ| వ్యవసాయ రంగంలో రైతులు నూతన పద్ధతులను అవలంభించాలని, దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలో మ�
న్యూఢిల్లీ: పత్రికల్లో వస్తున్న ఓ యాడ్ అందరూ కళ్లింత చేసుకుని చూసేలా చేస్తున్నది. లాండోమస్ అనే అమెరికా కంపెనీ పేరిట ఆ యాడ్ విడదలైంది. బయట పెద్దగా ఎవరికీ తెలియని ఓ కంపెనీ భారత్లో భూరి పెట్టుబడులకు ప్రధాన�
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు ఊపుపెట్టుబడులు, ఉపాధిలో భారీ వృద్ధి హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)ల వృద్ధి వేగంగా పెరుగుతున్నది. 2014 నుంచి 2020 డిస
యాప్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ నమ్మించి… యాప్ స్క్రీన్పై పెట్టిన పెట్టుబడికి భారీ రాబడి అంటూ అంకెల గారడీని చూపించి.. ఓ గృహిణికి సైబర్నేరగాళ్లు రూ.20 లక్షలు టోకరా వేశారు. రాచకొండ సైబర్ క్రైం పో�
గత రెండు మూడు వారాలుగా ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనూ డాలర్ మరింత బలపడుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది. సాధార�