చిన్న మదుపరులకు తాజాగా రిజర్వ్బ్యాంక్ తన పోర్టల్ ద్వారా మరో మదుపు సాధనంలో పెట్టుబడికి అనుమతి ఇచ్చింది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను (ఎఫ్ఆర్ఎస్బీలు) తమ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా క�
CtrlS | వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఆరేండ్లలో కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్ దాదాపు రూ.16,000 కోట్ల పెట్టుబడుల్ని (2 బిలియన్ డాలర్లు) పెట్టాలని యోచిస్తున్నది. 2030కల్లా తమ హైపర్స్కేల్ డాటా సెంటర్ సామర్థ్యాన్న�
హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఇక్కడ తమ కోహెన్స్ లైఫ్సైన్సెస్ ప్లాట్�
రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటోకాంపోనెంట్స్లో అగ్రగామిగా ఉన్న సింటెక్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తమ స�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య తెలంగాణ�
బ్రిటన్లోని అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపుల్లో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ఒకటి. కోట్లాది కస్టమర్లకు సేవలందిస్తున్న ఈ గ్రూపులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతటి పేరున్న గ్రూప్.. హైదరాబాద్లో ఓ �
అధిక దిగుబడులను సాధించే క్రమంలో రైతులు ఇష్టానుసారంగా రసాయనాలను వినియోగిస్తున్నారు. ఫలితంగా భూములు నిస్సారం అవుతున్నాయి. దీంతోపాటు ఏటేటా దిగుబడులు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. నేడు కూడా ముప్పై ఏండ్ల కిం
రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) అమెరికా పర్యటన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పారిశ్రామిక విధానం, అందిస్తున్న ప్రోత్సాహంతో ఇప్పటికే ప్రపంచ దిగ్గజ �
స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం హోన్ హై ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింద
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆలోచనా విధానమే తమ వ్యాపార విస్తరణకు ఆదర్శమని వెల్స్పన్ చైర్మన్ బాలక్రిషన్ గోయెంకా తెలిపారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీటిని అంద�
ప్రముఖ ఔషధ ఉత్పత్తుల సంస్థ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తమ తయారీ కేంద్రాన్ని విస్తరించనున్నది. ఈ విస్తరణ ద్వారా మరో 500కు పైగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.
అదో పల్లెటూరు. ఊర్లో ప్రతీసారి పంట కోతలు జరిగాక, ఆ ధాన్యపు రాశిని కనిపించని శక్తేదో రాత్రికి రాత్రి మింగేసేది. దీంతో రైతన్నలు లబోదిబోమనేవారు.గ్రామంలోని పెద్దమనుషులు అంతా కలిసి రాత్రిళ్లు ఐదారుగురు యువక�
హైదరాబాద్లో డాటా సెంటర్ల ఏర్పాటుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పరుగులు పెడుతున్నాయి. రూ.16 వేల కోట్లతో ఇక్కడ 6 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించిన మరుసటి రోజే అమెజాన్ కూడా రూ.16,204 కోట్ల