దేశ, విదేశాల్లో ఎగుమతి, దిగుమతులకు సంబంధించిన వ్యాపార అవకాశాలు ఇప్పిస్తామంటూ బిజినెస్ టు బిజినెస్ (బీటూబీ) డీల్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠాలో సభ్యుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్�
‘జీవితంలో అత్యంత లాభదాయకమైన ఇన్వెస్ట్మెంట్ ఏదీ?’ అని అడిగితే.. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్నవాళ్లు బాగా లాభం వచ్చిన కంపెనీ పేరు చెబుతారు. సంబంధం లేనివాళ్లు తాము కొన్న ప్లాట్ అనో.. బంగారం అనో అంటారు.
ఖరీఫ్ సీజన్లో రైతన్నలు పంటల సాగు కోసం సర్వం సిద్ధం చేసుకున్నారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతన్నలు విత్తనాలు నాటేందుకు భూమిని దున్నుకొని, పంట సాగులో నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వం పంట సాగు కోసం రైతుబంధు కింద�
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఆశ చూపారు. మీ పెట్టుబడికి రెట్టింపు డబ్బు వస్తుందని ఊరించారు. అత్యాశకు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే అసలుకే మోసం వచ్చింది. గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ వెబ్సైట�
రోజురోజుకు కొత్త కొత్త యాప్లు సృష్టించి మోసపూరిత ప్రకటనలతో అమాయకపు ప్రజలను ఆశలు చూపి అందినకాడికి దోచుకుంటున్నారు. యాప్లో పెట్టుబడి పెట్టి ఒకరిని చేర్పిస్తే కొంత నగదు వస్తుందని ముందుగా ఆశపెట్టి ఎక్క�
డెయిరీ ఫామ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలోస్తాయని నమ్మించి మోసగించారని బాధితులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో చంపాపేట్ కు చెందిన మధు, శ్రీనగర్ కాలనీకి చెందిన కె. వె
శశాంక్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. హైదరాబాద్లో పదేండ్ల క్రితం రూ.50 లక్షలతో ఓ ఇల్లు కొన్నాడు. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూపోతున్నాడు. ప్రస్తుతం ఇంకా చెల్లించాల్సిన ఇంటి అప్పు రూ.30 లక్షలుగా ఉన్నది. కానీ నెలనెలా ఈఎం�
కాలం కన్నా వేగంగా మనిషి జీవితంతో ఆడుకుంటున్న వస్తువు ఏదైనా ఉందంటే.. అది డబ్బే! గుండె కూడా లబ్"డబ్బు’ అంటూ నిమిషానికి అరవై కన్నా ఎక్కువసార్లు కొట్టుకుంటుందంటే మనిషికి మనీకి సంబంధం ఎంత స్ట్రాంగో అర్థం చేస�
ప్రణాళికాబద్ధమైన రహదారుల నిర్మాణం, నిర్వహణ రాష్ట్ర ప్రగతికి దన్నుగా నిలుస్తుందని కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అందుకే రహదారుల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టిపెట్టింది.
మ్యూచువల్ ఫండ్స్ల్లో పెట్టుబడులు పెట్టాలని మీరు యోచిస్తున్నైట్టెతే.. అందుకు ఈ దీపావళియే సరైన సమయమని మెజారిటీ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పైగా కొన్ని రంగాలను పరిశీలించాలని కూడా సిఫార్సు చేస్త�
ధనవంతులు కావాలని మనలో ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందుకు కావాల్సిన ప్రణాళికల్లోనే తడబడుతారు. కానీ ఈ ఐదు సూత్రాలను పాటిస్తే సంపద మీ వెంటే. వాటిలో.. లక్ష్యం, బడ్జెట్, పెట్టుబడి, బీమా, అత్యవసర నిధి ఉన్నాయ�
మీరు ఒక మహిళ అయితే, నమ్మకమైన రిటర్నులతో సురక్షిత పెట్టుబడిని కోరుకుంటున్నైట్టెతే.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎంఎస్ఎస్సీ)ను తీసుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000 నుంచి మొదలవుతుంది. వడ్డీరేటు క