నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్, కల్తీ కల్లు, మత్తు పానియాలను నియంత్రించాలని, ఉత్పత్తులను నిషేధించాలని పీడీఎస్యూ, పీవైఎల్, పీవోడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు జిల్లా అద�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. సీపీ చైతన్య కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల నిర్మూలన పై బుధవార�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీవైఎఫ్ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి మల్లం మహేశ్ అన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డి, సీడీపీవో భార్గవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్�
గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, వాటి భారీన పడి భావి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేష్ అన్నారు. హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆ�
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని కోటగిరి ఎస్సై సునీల్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో మత్తు పదార్థాల నిర్మూలన పై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
మత్తు పదాల ద్వారా ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయని, నేడు యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులవుతున్నారని రుద్రూర్ ఎస్సై సాయన్న అన్నారు. Cp సాయి చైతన్య ఆదేశానుసారం రుద్రూర్, వర్ని మండల కేంద్రాల్లో బస్టాండ్ సమీపం�
నగరంలోని తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన రూ.1.26కోట్ల విలువ చేసే డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను సోమవారం ఆబ్కారీ అధికారులు దహనం చేశారు. వివరాల్లోకి వెళితే..
Nageswara Rao | విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జిన్ నాగేశ్వరరావు(Justice Nageswara Rao) పేర్కొన్నారు
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. గాదిగూడ, నార్నూర్ మండలంలోని నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పోలీస్శాఖ ఆధ్వ
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధితశాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువ�
మహారాష్ట్ర కేంద్రంగా దందా నడుపుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర మత్తు ముఠా సభ్యులను మహారాష్ట్రలో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట�
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజోయ్ పాల్ సూచించారు.