నాలుగు నెలల కాలంలో రూ.7.20 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 553 మందిపై కేసులు నమోదయ్యాయని చెప్పారు.
జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తూ మహిళలపై ఆగడాలకు పాల్పడుతున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వ�
గిరిజనులు గుడుంబా, ఇతర మత్తుపదార్థాలను తయారు చేస్తే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి రాంరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేట మండలంలోని కాట్రియాల,