కాలాన్ని బట్టి మనుషుల ఆలోచనా ధోరణుల్లో మార్పు వస్తుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకొని జీవితంలో సంతోషంగా బతకాలనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. ఏదో కాలక్షేపం కోసం ఈ సినిమా చేయలేదు.
“అతడి పేరు కల్యాణ్. డిగ్రీ ఉత్తీర్ణుడు. ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. తనకు తెలిసిన స్నేహితుడి సాయంతో అమీర్పేట్లోని ఓ కాల్ సెంటర్కు ఇంటర్వ్యూకి వెళ్లాడు. అది అతడికి ఆరో ఇంటర్వ్యూ. అది కూడా ఫెయిల్ అయ
అమెరికా వీసా రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి యూఎస్ కాన్సులేట్ మరో శుభవార్త చెప్పింది. ‘క్లియరెన్స్ రిసీవ్డ్' లేదా ‘డిపార్ట్మెంట్ ఆథరైజేషన్' సర్టిఫికెట్ ఉన్నవారికి ఇంటర్వ్యూ నుంచి మినహాయింప
DGP Anjani Kumar | శాంతిభద్రతల విషయంలో రాజీపడబోమని, ప్రజల భద్రత.. రక్షణ తమకు రెండు కండ్లు అని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడమే రక్షకభటులుగా తమ బా�
తెలుగు తెరపై ‘ఒక్కడు’, ‘అర్జున్', ‘రుద్రమదేవి’ వంటి భారీ చిత్రాలను రూపొందించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన తెరకెక్కించిన పౌరాణిక నేపథ్య చిత్రం ‘శాకుంతలం’. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్
Raveena Tandon | “పద్మ పురస్కారం నా అదృష్టం. నా శ్రమకు గుర్తింపు. ఒక మహిళగా నా బాధ్యత కుటుంబానికే పరిమితం అనుకోను నేను. సమాజమూ నా కుటుంబానికి కొనసాగింపే. నా వెబ్ సిరీస్ ‘అరణ్యక్'లో సామాజిక సందేశం ఇమిడి ఉంది.
స్వామి రారా’, ‘కేశవ’, ‘రణరంగం’ వంటి చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుధీర్ వర్మ. రవితేజ హీరోగా ఆయన రూపొందించిన కొత్త సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మా‘రావణాసుర’ ఆశ్చర్యపరుస్తుందిన్యుయేల�
తారల అందానికి మేకప్ కొత్త సొబగుల్ని అద్దుతుంది. తెరపై మరింత ఆకర్షణీయంగా చూపిస్తుంది. మేకప్ లేకుండా కెమెరా ముందుకొచ్చే తారలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వారిలో సాయిపల్లవి ముందువరుసలో ఉంటుంది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతోనే జీవితంలోని కష్టాల్ని జయించగలిగానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఆమె టైటిల్ రోల్ను పోషించిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురాను
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సినిమా ‘మీటర్'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెద్దమల్లు నిర్మించారు. రమేష్ కాదూరి దర్శకుడు. ఈ సిన
నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకొని భారతదేశ కీర్తిని విశ్వవేదికపై ఘనంగా చాటారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు రామ్గోపా
మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడి కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమైంది అగ్ర కథానాయిక సమంత. ప్రస్తుతం వ్యాధి నుంచి కోలుకొని సరికొత్త ఉత్సాహంతో సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నది.