అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో పల్లెలు మొదలు నగరం వరకు యోగాపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా, విద్యా�
గ్రేటర్వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, సామాన్యులు ఆసనాలు వేసి.. యోగా దినోత్సవ విశిష్టతను చాటారు. నెక్లెస్రోడ్లోన�
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు పాల్గొని యోగాసనాల�
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పండుగలా నిర్వహించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా ప్రాధాన్యతను వివరిస్తూ వయసుతో నిమ�
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, శారీరక రుగ్మతలు దూరమవుతాయని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా యువజవ, క్రీడల శాఖ, వశిష్ట యోగా కేంద్రం �
యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ప్రాణిని ప్రకృతితో కలపడమే యోగా అంతరార్థం అని చెప్పారు. నేడు ప్రపంచమంతా యోగా వైపు చూస్తున్నదని తెలిపారు.
దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) ఘనంగా జరుగుతున్నది. జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రం దాల్ సరస్సు ఒడ్�
ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతున్నదని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు.
యోగం అంటే కలవటం అని అర్థం. ఆధ్యాత్మిక సాధకులు దేహాత్మను, పరమాత్మను కలిపే వారధిగా యోగాను భావిస్తారు. దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే వరప్రదాయిని యోగా అని అందరూ నమ్ముతారు. యోగ సాధన మనిషికి శారీరక, మానసిక స్
యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని చెప్పారు.
మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రతి ఒక్కరూ యోగాసనాలను ఆచరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతల్లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంచి ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని అభివర్ణించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో క్రీడా, ఆయుష్ శాఖల ఆధ్వర్యంల�