బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతోపాటు దేశీయంగా అంతంత మాత్రంగానే ఉండటంతో గత మూడు రోజులుగా దిగువముఖం పట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభానికితోడు వర్షాభావ పరిస్థితుల భయాలు వెంటాడుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం �
భారతీయ స్టాక్ మార్కెట్లను పశ్చిమాసియా సంక్షోభం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీరుతెన్నుల ఆధారంగానే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కదలాడుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Gold | దేశంలోని ఆలయాలకు చెందిన బంగారాన్ని నగదీకరించే యోచనేదీ లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆలయ ట్రస్టులు లేదా మత సంబంధమైన సంస్థల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉన్న పసిడి నిల్వలన�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇలా ముగిసిందో లేదో అలా సామాన్యుడిపై ఎడాపెడా ధరల బాదుడు ప్రారంభమైంది. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను మోదీ ప్రభుత్వం శుక్రవారం హఠాత్తుగా రూ.993 పెంచడంతో దీని ధర రూ.3,000 �
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థ
రూపాయి కకావికలమైంది. అంతర్జాతీయ కరెన్సీ డాలర్ దెబ్బకు దేశీయ కరెన్సీ విలవిలలాడింది. కొన్ని రోజులుగా నష్టాలే పరమావధిగా పయనిస్తున్న మారకం విలువ పాతాళంలోకి పడిపోయింది. డాలర్తో పోలిస్తే మారకం విలువ ఇంట్ర
ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద మూడేండ్ల క్రితం తన తొలి రాకెట్ విక్రమ్ను పంపించిన సంస్థ..వచ్చే రెండు నెలల్�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నది. శుక్రవారం ట్రేడింగ్లో మరో 15 పైసలు నష్టపోయిన దేశీయ కరెన్సీ.. ఈ వారంలో జరిగిన 5 సెషన్లలో మొత్తంగా 125 పైసలు పతనమైంది.
బంగారం, వెండి మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ దేశీయంగా రిటైలర్లు, స్టాకిస్టులు అధికంగా కొనుగోలు జరపడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.
దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.4,900 లేదా 3.38 శాతం ఎగిసి రూ.1,49,700 (అన్ని పన్నులు సహా) పలికింది.