అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థ
రూపాయి కకావికలమైంది. అంతర్జాతీయ కరెన్సీ డాలర్ దెబ్బకు దేశీయ కరెన్సీ విలవిలలాడింది. కొన్ని రోజులుగా నష్టాలే పరమావధిగా పయనిస్తున్న మారకం విలువ పాతాళంలోకి పడిపోయింది. డాలర్తో పోలిస్తే మారకం విలువ ఇంట్ర
ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద మూడేండ్ల క్రితం తన తొలి రాకెట్ విక్రమ్ను పంపించిన సంస్థ..వచ్చే రెండు నెలల్�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నది. శుక్రవారం ట్రేడింగ్లో మరో 15 పైసలు నష్టపోయిన దేశీయ కరెన్సీ.. ఈ వారంలో జరిగిన 5 సెషన్లలో మొత్తంగా 125 పైసలు పతనమైంది.
బంగారం, వెండి మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ దేశీయంగా రిటైలర్లు, స్టాకిస్టులు అధికంగా కొనుగోలు జరపడంతో ధరలు భారీగా పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కుప్పకూలాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవన్నట్టు వచ్చిన వార్తలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.
దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు రూ.4,900 లేదా 3.38 శాతం ఎగిసి రూ.1,49,700 (అన్ని పన్నులు సహా) పలికింది.
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం తీవ్రతరం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రభావం.. దేశీయ స్టాక్ మార్కెట్లను పెద్ద ఎత్తునే ప్రభావితం చేస్తున్నది. దీంతో మదుప�
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పుత్తడి అంతే వేగంతో కిందికి పడిపోతున్నది. త్వరలో రూ.2 లక్షలకు చేరుకుంటున్నదన్న అంచనాలతో చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ వర్గ
త మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికమవడంతో కిలో వెండి ఏకంగా రూ.6 వేలు (2.34 శాతం) పెరిగి రూ.2,62,500కి చేరుకున్నది. అ
గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర మంగళవారం ఒక దశలో 5 వేల డాలర్ల దిగువకు పడిపోయింది.
గత కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో దేశీయంగా ధరలు మూడు శాతం వరకు అధికమయ్యాయి. కిలో వెండి ఏకంగా రూ.2.7 లక�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు పరుగులు పెడుతుండటం, అమెరికా నిరుద్యోగ గణాంకాలు మెరుగుపడటంతో మదుపరులు తమ పెట్టుబడులను �
బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ దూసుకుపోయాయి. స్టాకిస్టులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు పుత్తడి ధర మళ్లీ ఊపందుకున్నది.