ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ గ్రహితలకు షాకిచ్చింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
కీలక వడ్డీరేటును మరోసారి పెంచిన ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపోరేటు.. 5.4 శాతానికి చేరిక గృహ, ఆటో తదితర రుణాలు మరింత ప్రియం ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్ష నిర్ణయాలు ముంబై, ఆగస్టు 5: గృహ, వాహ
యూజ్డ్ కార్లపైనా రుణాలు ఇస్తున్నాయి పలు బ్యాంక్లు. నూతన వాహనాలపై ఇంచుమించు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. కానీ వినియోగించిన కారుపై కూడా రుణం తీసుకునే అవకా�
ఇన్స్టాంట్ లోన్లపై అధిక వడ్డీతో సతమతమవుతున్న వారికి శుభవార్త. రెండేండ్ల క్రితం ఈ రుణాలపై 58 శాతం వడ్డీని వసూలు చేసిన సంస్థలు ప్రస్తుతం దీనిని 25 శాతానికి తగ్గించాయి. దేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్ నిర్వహ
ప్రభుత్వ రంగ సంస్థ కెనరా బ్యాంక్..డిపాజిట్ దారులను ఆకట్టుకోవడానికి సరికొత్త టర్మ్ డిపాజిట్ స్కీంను ప్రవేశపెట్టింది. 333 రోజుల కాలపరిమితితో కూడిన ఈ డిపాజిట్ స్కీంలో రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసుకునే �
ఎఫ్డీలపై వడ్డీని 5 బేసిస్ పాయింట్లు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, జూన్ 22:దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ ఆర్థిక సేవల సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి పెంచింది. రూ.2 కోట్ల లోపు టర్మ్�