మనం తీసుకున్న గృహ రుణంపై వడ్డీరేటు ఫిక్స్డ్గా ఉంటే.. రుణ కాలపరిమితి మొత్తం ఒకే రకమైన వడ్డీరేటు ఉంటుంది. దీంతో ఈఎంఐ (నెలవారీ వాయిదా మొత్తాలు)ల్లో ఎలాంటి మార్పులూ ఉండవు.
ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) వార్షిక వడ్డీరేటు ఆకర్షణీయంగా ఉన్నది. 8.25 శాతంగా అమలవుతున్నది. దీంతో నెలకు రూ.6,400 చొప్పున 35 ఏండ్లు చెల్లిస్తే.. మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.1.52
Fixed Deposit | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి విధానకమిటీ అనంతరం రెపోరేటు యథాతధంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది. రేపో రేటు 6.5శాతంగా ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్బీఐ రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపో�
RBI : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇవాళ మానిటరీ పాలసీ రిపోర్టును రిలీజ్ చేసింది. కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. అధిక ఆహార ధరల నేపథ్యంలో.. 9వ సారి కూడా పాలసీ రేట్లను యధాతథంగా కొనసాగి�
మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకు ల్లో లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో రుణాన్ని తీసుకోవడం సహజం. అయితే ఆ రుణ భారాన్ని వీలైనంత త్వరగా తీర్చేసుకుందామనుకొని కొన్ని పొరపాట్లు చేస్�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక డిపాజిట్ స్కీం ‘అమృత వృష్టి’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెండేండ్ల కాలపరిమి�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను అందిస్తున్నది. ఎస్బీఐ వుయ్కేర్ పేరుతో వచ్చిన ఈ ఎఫ్డీ కాలపరిమితి 5-10 ఏండ్
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణగ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం �
EPFO | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారుల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) నిల్వలపై వడ్డీ 8.25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
నూతన సంవత్సరంలో గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రుణ �