ఏడాదిన్నర, రెండేండ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నవాళ్లకు నిజంగా ఏడుపే మిగిలింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ ఊదరగొట్టి జనాలను హౌజింగ్ లోన్ల వ�
లక్షలాది మంది పింఛన్దార్లు గత కొన్నేండ్లుగా పెట్టుకొన్న ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్వో) కింద దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు కనీస పింఛన్ పెరుగు
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ గ్రహితలకు షాకిచ్చింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దార్లకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప�
కీలక వడ్డీరేటును మరోసారి పెంచిన ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపోరేటు.. 5.4 శాతానికి చేరిక గృహ, ఆటో తదితర రుణాలు మరింత ప్రియం ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ద్రవ్యసమీక్ష నిర్ణయాలు ముంబై, ఆగస్టు 5: గృహ, వాహ
యూజ్డ్ కార్లపైనా రుణాలు ఇస్తున్నాయి పలు బ్యాంక్లు. నూతన వాహనాలపై ఇంచుమించు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతోపాటు ఆర్థిక సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. కానీ వినియోగించిన కారుపై కూడా రుణం తీసుకునే అవకా�