EPFO | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు ఆమోదం లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీరేటును బహిరంగంగా ప్రకటించకూడదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో)కు చెందిన సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ)కి ఆదేశాలు అందాయి.
ఈ మేరకు ఆర్టీఐ ద్వారా వెల్లడైందని జాతీయ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొన్నది.