ఆన్లైన్ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత సేవలను పొందే సమయంలో అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉండాలని, అలాగే తమ వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేయగల నకిలీ లింక్లు, సందేశాలు లేదా ఈమెయిల్స్ పట్ల జాగ్రత్త వహించాలన�
PF Settlement | పీఎఫ్ విత్డ్రాయల్స్ ప్రక్రియ ఇక వేగవంతం కానున్నది. కొత్త పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులలో అత్యధికం అదే రోజున లేదా గరిష్ఠంగా రెండు రోజుల్లోనే పరిష్కారం అవుతాయని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆ�
EPFO : దేశంలో ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎల్ఐసీ నిధులు రూ.7,318.5 కోట్లు ఉన్నట్లు కేంద్రంప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పార్లమెంట్లో ప్రకటన చేసింది. ఇందులో పాలసీదారుల సొ�
సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. కార్మికులు, యజమానులు ఇచ్చే వాటాలను సేకరించి దీర్ఘకాలిక ప్రభుత్వ హామీ ఉన్న సెక్యూ�
ఆదాయపు పన్ను చట్టం 1961 కింద గుర్తింపు పొంది, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) చట్టం కింద అధికారిక మినహాయింపు లభించని ప్రావిడెంట్ ఫండ్ ట్రస్టుల క్రమద్ధీకరణకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ‘ఆమ్నెస్టీ-20
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో) వ్యవస్థ కేంద్రీకృతమైన తర్వాత మొదటిసారిగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వార్షిక వడ్డీని జూలై 15 నాటికి సుమారు 34 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు క�
EPFO : ఈపీఎఫ్వో ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వడ్డీ చెల్లింపు ప్రారంభమైంది. ఈపీఎఫ్ లబ్ధిదారులకు 8.25 శాతం వడ్డీని సంస్థ చెల్లిస్తోంది. ఈ పాటికే కొందరి ఖాతాల్లోకి వడ్డీ జమ అయింది. దశలవారీగా ఈ వ�
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) 8.25 శాతం వడ్డీరేటును అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వడ్డీ మొత్తాన్ని ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని తాజాగా ఫ
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్గ్రేడ్ (System Upgrade) తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మ�
కేంద్ర ప్రభుత్వం 1952 నాటి ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) పథకం స్థానంలో కొత్త ఈపీఎఫ్ పథకం, 2026ను ప్రకటించింది. ఉద్యోగుల పీఎఫ్ చందా రేటులో ఎటువంటి మార్పు లేనప్పటికీ ఎంత చందా తప్పనిసరి, ఉద్యోగులు అంతకంటే ఎక్కు�
EPFO : ఈపీఎఫ్వో సభ్యులకు ఆ సంస్థ కీలక సూచన చేసింది. మూడు రోజులపాటు ఈపీఎఫ్వో సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు తెలిపింది. పోర్టల్లో సాంకేతికపరమైన అప్డేట్స్ చేపడుతున్న నేపథ్యంలో జూన్ 26 నుంచి జూన్ 28 వరక
ఈ నెల 19న సంగారెడ్డి ఈపీఎఫ్వో రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన(పీఎంవీబీఆర్వై) ఉత్సవ్' నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఈపీఎఫ్వో అ
ఉద్యోగ భవిష్య నిధి(ఈపీఎఫ్) చందాదారులు త్వరలో భారీ మార్పులను చూడనున్నారు. కనీస పింఛన్లో భారీ పెంపును ప్రభుత్వం పరిశీలిస్తుండగా ఏటీఎం విత్డ్రాయల్స్ను అనుమతించేందుకు ఈపీఎఫ్వో కృషి చేస్తున్నది. ప్రస�