విశ్రాంత జీవితంలో కార్మికులు, ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునే కార్మికుల భవిష్యనిధి సంస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నది. అందులో భాగంగానే ఇటీవల ‘ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనై
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రకటించిన సవరణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆర్థిక వ్యవస్థను తప్పుగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వేతనజీవులను శిక్షిస్తున్నదని ఆరోపించాయి. కాంగ్రెస్ ఎంపీ
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారులకు గొప్ప శుభవార్త చెప్పింది. ఉద్యోగి, యాజమాన్యం వాటా సహా పీఎఫ్ నిధిలో అర్హతగల బ్యాలెన్స్లో నూటికి నూరు శాతం విత్డ్రా చేసుకోవచ్చు. చదువుల కోసం 10 సార్లు, పెళ్లి కోస�
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ బోర్డు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. 70 మిలియన్లకుపైగా ఉన్న చందాదారులను దృష్టిలో పెట్టుకొని సరళీకృత పాక్షిక ఉపసంహరణ పథకానికి ఆమోదముద్ర వేసింది.
EPFO | తప్పుడు కారణాలతో తమ భవిష్య నిధి(పీఎఫ్) సొమ్మును విత్డ్రా చేసుకుంటే జరిమానాలు వంటి చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తన సభ్యులను హెచ్చరించింది.
PF | ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) నుంచి నగదు ఉపసంహరణల విషయంలో మరిన్ని సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. గృహ, వివాహ, విద్య సంబంధిత అవసరాల కోసం ఉపసంహరణల పరిమితిని సడలించే అంశంపై అధికారులు కస�
EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ ఏడాది జులైలో 21.04లక్షల మంది సభ్యులు చేరారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన డేటాలో సంస్థ పేర్కొంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది జులై దాదాపు 9.79 లక్షల మంది కొత�
కేవలం ఒక్క లాగిన్తోనే ఖాతాదారులు తమ ఖాతా వివరాలను తెలుసుకునే సౌకర్యాన్ని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రవేశపెట్టింది. బహుళ లాగిన్లు అవసరం లేకుండా సభ్యుల పోర్టల్లోనే తమ లావాదేవీలను తెలుసుక�
Digilocker | ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఇకపై మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవడానికి, పాస్బుక్ను డౌన్లోడ్ చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో ఉండే డిజిలాకర్ యాప్ ద్వారానే వీటిని సు�
EPFO | ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి వారి ఆటో సెటిల్మెంట్ పరిమితి గణనీయంగా పెరగనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనేజేషన్ (ఈపీఎఫ్ఓ) తన క్లెయిమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతము�
EPFO | ఖాతాదారులకు ఈపీఎఫ్వో శుభవార్త చెప్పింది. అడ్వాన్స్డ్ క్లెయిమ్స్ కోసం ఆటో సెటిల్మెంట్ను రూ.లక్షలను రూ.5లక్షలు పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు.
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలకు సంబంధించి ఎలాంటి సేవలనైనా అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారానే పొందాలని తమ సభ్యులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) సోమవారం సూచించింది.
ఈ ఏడాదైనా వడ్డీ రేటును పెంచుతారని ఆశించిన ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) చందాదారులకు నిరాశే ఎదురైంది. 2024-25 సంవత్సరానికి ఈపీఎఫ్వో నిల్వలపై వడ్డీ రేటును 8.25 శాతంగా కేంద్రం నోటిఫై చేసింది.