సింగరేణి సంస్థలో 272 ఎక్స్టర్నల్ పోస్టుల భర్తీకి హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించే పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ చైర్మన్ బలరాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీచర్ ఉద్యోగార్థుల కోసం నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం పడనున్నదా? పరీక్షను వాయిదా వేయాల్సిందేనా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) కేంద్ర ట్రస్టీల బోర్డు (సీబీటీ) ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సొమ్ముపై వడ్డీరేటును 8 శాతంగానే నిర్ణయించవచ్చన్న అంచనాలు
UGC NET | జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను ని�
దేశంలోని అన్ని వర్సిటీల్లో ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 31లోపు అంబుడ్స్పర్సన్స్ను నియమించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యదర్శి మనీష్జోషి ఆదేశించారు.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష అయిన యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష బుధవారం ప్రారంభం కానుంది. డిసెంబర్ 6 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా 292 పట్టణాల్లో పరీక్షను నిర్వహిస్తారు.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు ఆమోదం లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీరేటును బహిరంగంగా ప్రకటించకూడదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో)కు చెందిన సెంట్ర
Telangana | నేటి నుంచి గురుకుల పరీక్షలు ప్రారంభం.. మూడు షిఫ్టుల్లో ఎగ్జామ్స్ తెలంగాణలోని అన్ని గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)లు నేటి నుంచి ప్రారంభం కాను�
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ అండ్ బీ పరీక్షల హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. సీబీటీ విధానంలో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.
జేఈఈ మెయిన్ పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం కేంద్ర విద్యాశాఖ పలు చర్యలు తీసుకొన్నది. అభ్యర్థుల్లో టెన్షన్ను దూరం చేసేందుకు టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్ల (టీపీసీ)ను ఏర్పాటు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన�
న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా పింఛనుదారులందరికీ ఒకేసారి పింఛను వారివారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడానికి వీలుగా సెంట్రల్ పెన్షన్ డిస్టిబ్యూటరీ సిస్టమ్(సీపీడీఎస్)ను అమలు చేసేందుకు ఈపీఎఫ్వో ప్రయ�
దేశంలో వేతన జీవుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డటయింది. అసలే కరోనాతో ఆదాయం దెబ్బతిన్న ఉద్యోగులు, కార్మికుల పొదుపు ఆశల్ని మోదీ సర్కారు ఆవిరి చేసింది. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీరేటును ఏకంగా నాలుగ