మనలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బ్యాంకు ల్లో లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల్లో రుణాన్ని తీసుకోవడం సహజం. అయితే ఆ రుణ భారాన్ని వీలైనంత త్వరగా తీర్చేసుకుందామనుకొని కొన్ని పొరపాట్లు చేస్�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. డిపాజిట్లను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక డిపాజిట్ స్కీం ‘అమృత వృష్టి’ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంపిక చేసిన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రేట్లను ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. రెండేండ్ల కాలపరిమి�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఓ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను అందిస్తున్నది. ఎస్బీఐ వుయ్కేర్ పేరుతో వచ్చిన ఈ ఎఫ్డీ కాలపరిమితి 5-10 ఏండ్
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణగ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం �
EPFO | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారుల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) నిల్వలపై వడ్డీ 8.25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.
పీఎఫ్ చందాదారులకు శుభవార్త. 2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్పై (EPFO) వడ్డీ రేటు 8.25 శాతానికి పెరిగింది. ఈమేరకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ట్రస్టీల బోర్డు (CBT) నిర్ణయం తీసుకున్నది.
నూతన సంవత్సరంలో గృహ రుణాలు తీసుకునేవారికి ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) శుభవార్తను అందించింది. గృహ రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రుణ �
చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్ర సర్కార్..మూడేండ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ స్కీంపై వడ్డీని 10 బేసి�
Repo Rate | దేశీయంగా రుణాలపై వడ్డీరేట్లు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ తర్వాతే ఆర్బీఐ రెపోరేట్ తగ్గించే అవకాశం ఉన్నదని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థ డచెస్ బ్యాంక్ అంచనా వేసింది.
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక గృహ రుణ వడ్డీరేటును ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు, 750 కంటే అధిక సిబిల్ స్కోర్ కలిగిన వారికి 8.40 శాతం వడ్డీకే గృహ రు
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రెండు రెట్లు పెరిగింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,511 కోట్ల నికర లాభాన్ని గడించింది.