కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు ఆమోదం లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీరేటును బహిరంగంగా ప్రకటించకూడదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో)కు చెందిన సెంట్ర
ఆహార ఉత్పత్తుల ధరలు కొద్దినెలల్లో తగ్గిపోతాయని అంచనా వేస్తున్న ఆర్బీఐ వచ్చే అక్టోబర్ 6-8 సమీక్షలో ద్రవ్యోల్బణం అంచనాల్ని సవరిస్తుంది. ధరలు బాగా తగ్గినట్లయితే వడ్డీ రేట్లలో సైతం కోత పెడుతుందన్న ఆశలు సహజ
ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ తీసుకున్న అనూహ్య నిర్ణయం స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలింది. మార్కెట్లో నగదు చలామణిని తగ్గించడానికి సీఆర్ఆర్ను పెంచడం మదుపరుల్లో ఆందోళన పెంచింది. ఫలితంగా సెల్ల
Small Savings | 2021-22తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు 8.5 శాతం తగ్గాయి. ఇలా చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడులు తగ్గడం గత 11 ఏండ్లలో ఇదే ఫస్ట్ టైం.
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. గృహ, వాహ రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 8.55 శాతం ప్రారంభ వడ్డీతో గృహ రుణాలు అందిస్తున్న బ్యాంక్.. 8.80 శాతం ప్�
కెనరా బ్యాంక్ ఎంపిక చేసిన రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు పెంచిం ది. ఒక్క రోజు, నెల, మూడు నెలల రుణాలపై ఎంసీఎల్ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ రేటు)ని యథాతథంగా ఉంచిన బ్యాంక్..ఆరు నెలలు, ఏడాది �
ఏడాదిన్నర, రెండేండ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నవాళ్లకు నిజంగా ఏడుపే మిగిలింది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే కరోనా సమయంలో కనీవినీ ఎరుగనంత తక్కువ వడ్డీరేట్లు ఉన్నాయంటూ ఊదరగొట్టి జనాలను హౌజింగ్ లోన్ల వ�
లక్షలాది మంది పింఛన్దార్లు గత కొన్నేండ్లుగా పెట్టుకొన్న ఆశలపై కేంద్రప్రభుత్వం నీళ్లు చల్లింది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్వో) కింద దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులు, కార్మికులకు కనీస పింఛన్ పెరుగు
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓ
తాకట్టుపై రుణాలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థ హెచ్డీఎఫ్సీ రుణ గ్రహితలకు షాకిచ్చింది. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.