ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం నాంపల్లిలోని ఇంటర్బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా ఫలితాలు విడుదల చేశారు.
విశాలమైన తరగతి గదులు, మైదానాలు, గ్రంథాలయాలు, అనుభవజ్ఞులైన లెక్చరర్లతో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగి, వేలాది మందికి విద్యనందిం�
Inter Results | ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. 2024-25వ విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థ (TGTWREIS) �
Hothi (k) Gurukulam | సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతికే తెలంగాణ బాలికల గురుకుల కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించారు.
Students Suicides | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు.
ఇంటర్ ఫలితాల్లో మళ్లీ అమ్మాయిలే సత్తాచాటారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలన్న తేడాల్లేకుండా రెండింటిలోనూ వారి పరంపరే కొనసాగింది. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీ�
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏటా కూడా వారిదే హవా కొనసాగింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో 63.13% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను నమోదు చేశారు. మంగళవారం విడుదలైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పాస్ పర్సంటేజీ పెరిగింది.