ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించినట్టు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి �
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలలు రాష్ట్ర స్థాయి మారులు సాధించి విజయఢంకా మోగించాయని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని కళాశాల ప్రాంగణంలో ఏర్ప�
కరీంనగర్ కోటా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డీ అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కళాశాలలు రాష్ట్ర స్థాయి మారులు సాధించి విజయఢంకా మోగించాయని విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని కళాశాల ప్రాంగణంలో ఏర్ప�
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు విద్యాసంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అభినందన సభకు విద్యాసంస్థల చైర్మన�
ఇంటర్ ఫలితాలలో నారాయణ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారని ఆ కాలేజీ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, శరణి నారాయణ, కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ..
Inter Results | కీసరగుట్ట గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు హవా చూపించారు. టీజీఆర్ జూనియర్ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ ఫలితాల్లో సత్తా చాటారు. ఎంపీసీ సెకండియర్లో 91.89 శాతం ఉత్తీర్ణత సాధించారు. 37 మందికి గా�
TG Inter Results | కాంగ్రెస్ పాలనలో ప్రతి పని ప్రహసనంగా మారుతున్నది. ఏ పని చేసినా హంగు ఆర్భాటాలతో చేపడుతూ మంత్రులు అభాసు పాలవుతున్నారు. చిన్న పనిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రచారం కల్పించుకోవడం పరిపాట�
TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు సంబంధించిన వివరాలను ఇంటర్బోర్డు వెల్లడించింది.
TG Inter Results | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు.
TG Inter Results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు.
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫ�
డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ ఎవరన్న అంశంపై స్పష్టతవచ్చింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్టారెడ్డియే వచ్చే విద్యాసంవత్�