Intel layoffs | ప్రముఖ చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. ఇంటెల్ తాజాగా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సి�
టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత ఈ ఏడాది కొనసాగుతున్నది. ఇంటెల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
India, Nepal hold military drill | పాకిస్థాన్కు చెందిన అనుమానిత ఉగ్రవాదులు నేపాల్లో ఉన్నట్లు భారత్ నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఇరు దేశాలకు చెందిన సైనికులు అలెర్ట్ అయ్యారు. ఇండో, నేపాల్ బోర్డర్లో సంయుక్తంగా కూ�
Intel CEO Pat Gelsinger | గ్లోబల్ టెక్ దిగ్గజం ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ కంపెనీ నుంచి వైదొలిగారు. 40 ఏండ్లుగా కెరీర్లో కొనసాగిన పాట్ గెల్సింగర్.. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి రిటైర్ అయ్యారు.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో భారీ డీల్కు సంకేతాలొస్తున్నాయి. ఐఫోన్ తయారీదారు యాపిల్ సంస్థ చేతికి.. చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్ రాబోతున్నదన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు.
Mass layoffs | కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని సంస్థలు (tech industry) తమ ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నెలలోనే పలు సంస్థలు ఏకంగ�
చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తొలగిస్తున్నది. ఇంటెల్ సీఈఓ పాట్ గెల్సింగర్ తన ఉద్యోగులకు పంపిన సమాచారంలో ఈ బాధాకరమైన వార్తను తెలిపారు. 2025 నాటికి రూ.83,761 కోట్లు (సుమారు�
Intel lays off | అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్ చిప్ల తయారీ సంస్థ ఇంటెల్ భారీఎత్తున ఉద్యోగాల తొలగింపుకు (Intel Job Cuts) సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 18 వేల మందిని తొలగించాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
Intel | కేంద్ర ప్రభుత్వ ‘మేడిన్ ఇండియా’ ఇన్సియేటివ్ ను బలోపేతం చేసేలా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘ఇంటెల్’.. భారత్’లోనే లాప్ టాప్ ల తయారీకి ఎనిమిది భారత్ కంపెనీలతో జత కట్టింది.
ITI Laptop- Mini PC | అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు పోటీగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్.. స్మాష్ బ్రాండ్ కింద గ్లోబల్ ప్రమాణాలతో లాప్ టాప్, మినీ పర్సనల్ కంప్యూటర్ ఆవిష్కరించింది.