అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ అన్రెవెల్ డాటా.. హైదరాబాద్ క్యాంపస్ను మరింత విస్తరించబోతున్నది. వచ్చే ఏడాది చివరికల్లా నగరంలోని ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు కంపెన�
ఉద్యోగులను భారీగా తొలగించే బదులు జీతాల్లో కోత విధిస్తే బాగుంటుందని ప్రముఖ టెక్ కంపెనీ ఇంటెల్ భావిస్తున్నది.కంపెనీ సీఈవో పాట్ జెల్సింగర్ బేస్ సాలరీలో 25 శాతం,
టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున�
ఆర్ధిక మందగమనం సంకేతాలతో ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఇప్పటికే పలు వ్యయనియంత్రణ చర్యలు చేపడుతుండగా తాజాగా ఇంటెల్ అదే బాటలో నడుస్తున్నట్టు తెలిపింది.
ఆహ్వానం పలికిన కేంద్ర ఐటీ మంత్రి న్యూఢిల్లీ, డిసెంబర్ 28: అమెరికా దిగ్గజ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ భారత్లో తయారీ యూనిట్ నెలకొల్పే యోచనలో ఉంది. సెమికండక్టర్ల రూపకల్పన, పరిశోధన, ఉత్పత్తిని ప్రోత్సహించేం
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: గోల్డెన్జూబ్లీ సందర్భంగా జేఎన్టీయూ హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన జాబ్మేళాలో 2 వేల మంది విద్యార్థులకుపైగా ఉద్యోగాలు లభించాయి. �
5జీ టెక్నాలజీ కోసం ముంబై, జూలై 21: టెలికాం ఆపరేటింగ్ కంపెనీ భారతి ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ను అభివృద్ధిపర్చేందుకు అంతర్జాతీయ చిప్ డిజైనింగ్, ప్రాసెసర్ల దిగ్గజం ఇంటెల్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంద�