ప్రజలకు అవసరమైన కూరగాయలు, మటన్, చికెన్, చేపలు, ఇతరత్రా వంట సామగ్రి ఒకేచోట లభించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్ర
మంచిర్యాల పట్టణంలో అభివృద్ధి పేరిట యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. నిబంధనలు తుంగలో తొక్కి.. టెండ ర్లు పిలవకుండానే పనులు చేపట్టడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న ఐబీ చౌరస్తాలో�
పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాలయ క్ర యవిక్రయాలు జరుపుకోవాలని మున్సిపల్ సిబ్బంది వాహనాలు నిలుపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయిజ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ, ఎస్ఎఫ్సీ, గ్రాంట్తో ఇంటిగ�
Manchiryala | హైదరాబాద్ తరహాలో జిల్లాల్లో సైతం కట్టడాల కూల్చివేత(Demolition) ప్రక్రియ ఊపందు కున్నది. నిన్న, మొన్నటి వరకు హైదరాబాద్ నగరంలో అమానవీయంగా నిరుపేదల ఇండ్లను కూల్చి వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల�
భువనగిరి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హయాంలో రూ.8 కోట్లతో నిర్మించిన సమీకృత మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఏవీ కిరణ్కుమార్ అన్నారు. మార్కెట�
గ్రేటర్లో ప్రతి పది వేల మంది జనాభాకు ఒక సమీకృత మార్కెట్ ఉండాలన్న లక్ష్యానికి జీహెచ్ఎంసీ అధికారులు తూట్లు పొడిచారు. కొత్తవి కాదు కదా..పురోగతిలో ఉన్న పనులను సైతం అటకెక్కించారు.
పట్టణంలోని మూసీరోడ్డులో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ను వంద శాతం తీసేస్తామని, చేపలు, కోళ్ల వ్యర్థాలతో పక్కనే ఉన్న హాస్టల్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతారనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్�
మంచిర్యాల పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుంది. కేసీఆర్ సర్కారు ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని తలపెట్టి నిధులను సైతం మంజూరు చేసింద�
మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణం పునాదులకే పరిమితమయింది. ప్రజలకు కూరగాయలు, మాంసాహారం ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్�
జిల్లాకేంద్రం లో నిర్మిస్తున్న 300 పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి కాంట్రాక్టర్లు, అ ధికారు�
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం భువనగిరి
34వ వార్డు కౌన్సిలర్తోపాటు డీసీసీ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు,
నూతనంగా ఏర్పడిన వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణానికి కొత్త హంగులు సంతరించుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా ప్రకటించిన తరువాత పెద్ద మొత్తంలో నిధులు కేటా�
సమీకృత మార్కెట్ నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ధర్మపురి పట్ణణంలో రూ.4కోట్లతో నిర్మించారు. ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో ప్రారంభించేందుకు అధికా