అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. పట్టణంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంతో పాటు రాందాస్ చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ పనులను అదనపు కలెక్టర్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీయూఎఫ్ఐడీసీ కింద రూ.3.90 కోట్లతో ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నది.
పట్టణంలో రూ.10కోట్లతో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయని, రెండు కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నామని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి ప�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ కరువై ఆత్మకూరు, అమరచింత పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడింది. ఉమ్మడి మండలంగా ఉన్న ఆత్మకూరు సంస్థానాధీశుల కాలం నుంచి ఉమ్మడిజిల్లాలోనే తాలూకా కేంద్రంగా పేరొందింది.
తెలంగాణలోని పలు భారీ జలాశయాలను, ఇతర ప్రాజెక్టులను సందర్శించిన జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఫిదా అయ్యారు. అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించిన తెలంగాణ దేశానికే ఆదర్శమని కొనియాడారు. మల్లన�
వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన ఓరుగల్లును అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని న�
చేపలు, మాంసం కావాలంటే వనపర్తి జిల్లాకేంద్రం వాసులు మారెమ్మకుంట, మర్రికుంటకు వెళ్లక తప్పదు. కూరగాయల కోసం కమాన్ చౌరస్తాకు పరుగెత్తాలి. అన్నీ ఒకేచోట దొరకవు. ప్రజలకు ఈ కష్టాలు దూరం చేయాలని ప్రభుత్వం సంకల్ప�
integrated market | ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లలో సకల హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలన్నీ
ప్రజలకు పోలీసు సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని అడిషనల్ ఎస్పీ అన్యోన్య అన్నారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన నూతన డీఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.