దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలు జోరు మీదున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఈ రంగాల్లో నియామకాలు 8.7 శాతం వృద్ధి చెందవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే 2030కల్లా ఇది
దేశంలో సెకండ్-హ్యాండ్ కార్ మార్కెట్ నానాటికీ పెరుగుతూపోతున్నది. ఒక్క గత ఏడాదే 54 లక్షలకుపైగా యూజ్డ్ కార్లు రీ సేల్ అయ్యా యి. 2024 మొత్తంగా అమ్ముడైన కొత్త కార్ల కంటే ఇవి ఎక్కువ కావడం గమనార్హం.
Insurance | ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్లు చేసిన ఘటనలు ఇప్పటివరకు చాలానే చూశాం. కానీ ఇది దీనికి చాలా భిన్నమనే చెప్పొచ్చు. కానీ బ్రిటన్కు చెందిన ఓ డాక్టర్ బీమా డబ్బుల కోసం కక్కుర్తి పడి ఏకంగా తన రెండు కాళ్లను న
Insurance | ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అనే భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
తిరుమలకు వెళ్లే భక్తులందరికీ బీమా సదుపాయం కల్పించాలని టీటీడీ భావిస్తున్నది. రోజూ సుమారు లక్ష మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తుంటారు.
స్వయం సహాయక సంఘ సభ్యురాలు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి కుటుంబ సభ్యులకు శ్రీనిధి ద్వారా సభ్యురాలి ప్రమాద బీమా పరిహారం కింద మంజూరైన రూ.10 లక్షల చెక్కును చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందజేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పేదోటి చేసేది మరోటి అన్నట్లుగా పరిపాలన సాగిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా స్వావలంభనతోనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే మాటలను కాంగ్రెస్ నేతలు పదే ప�
విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా�
హెల్త్కేర్ సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ గ్రూపు మళ్లీ బీమా రంగంలోకి అడుగుపెట్టింది. తన అనుబంధ సంస్థయైన అపోలో హెల్త్కో ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టింది.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. ఏ వాహనాన్ని నడపాలన్నా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్తోపాటు డ్రైవింగ్ లైసె
మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా రక్షణను పొందాలనుకొనేవారు దర్శనానికి వచ్చే ము�
MLA Chinta Prabhakar | బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ప్రమాదవశాత్తు కార్యకర్త మరణిస్తే రూ. 2 లక్ష�
యోగా గురువు రామ్దేవ్ బాబా నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్, రజ్నీగంధా తయారీదారు ధరంపాల్ సత్యపాల్ గ్రూప్ (డీఎస్ గ్రూప్) కలిసి సనోటి ప్రాపర్టీస్ ఎల్ఎల్పీ అనుబంధ సంస్థ మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్న
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి ఓ వ్యక్తి తన వ్యాన్ను తగులబెట్టాడు. ప్రమాదవశాత్తూ జరిగిందని అందర్నీ నమ్మించి.. బీమా డబ్బులు కొట్టేయాలని అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు వి