న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ చైర్మన్గా నియమితులైన అజయ్ సేథ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ 1987 బ్యాచ్కు చెందిన సేథ్..ఈ ఏడాది జూన్లో పదవీ విరమణ చేశారు.