తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతానికి వారణాసి చేరుకొన్నారు రుద్ర బృందం. అప్పుడే ఆ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని పూజారులు తెరిచారు. బయోకెమీ క్రియేచర్ ఎట్టిపరిస్థితుల్లో బయటకు రాకుండా ఉండేలా చేయమని రుద్ర బృ�
డివైజ్లో కరెక్ట్ టైమ్ను ఇన్స్పెక్టర్ రుద్ర ఎంటర్ చేయడంతో రెండో దశ ‘హ్యూమన్ షీల్డ్' ముగిసిపోయినట్టు స్క్రీన్పై మెసేజీ వచ్చింది. దాంతో పాటు ‘మూడో డివైజ్ ప్రాణం.. చిన్న పెట్టెలో’ అని రాసిఉంది.
ఆన్యూస్లో ఇలా చెప్తున్నారు. ‘దేశంలోని కొన్ని పల్లెల్లో ప్రజలు వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. రాక్షసుల్లాగా ఒకరినొకరు దాడులు చేసుకొంటూ శరీర భాగాలను తింటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావట్�
2012 సినిమా ఆధారంగా చైనా-టిబెట్-భారత్ సరిహద్దులోని చుంబీ లోయకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి సాయంత్రం 4.30 గంటలకు చేరుకొన్నారు ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ టీమ్. ఆ ప్రాంతాన్ని తీక్షణంగా పరిశీలిస్తే, ఓ బండరాయి క�
‘సార్.. క్షణాల్లో మనకు అన్ని అనుమతులు వస్తున్నాయంటే, పీఎంవో స్థాయిలోనే అంతా జరుగుతుందని అర్థమవుతున్నది. మరి, ఈ మిషన్ డోలోను కూడా వాళ్లే..’ అంటూ రామస్వామి ఇంకా ఏదో చెప్పబోతుండగా.. ‘బాబాయ్.. అది కాన్ఫిడెన్�
గర్భగుడిలోకి వెళ్లిన రుద్ర అండ్ టీమ్.. స్వామి వారి పాదాల దగ్గర వెతకడం ప్రారంభించారు. అయితే గర్భాలయంలో లైట్లు లేవు. మూలవిరాట్టుకు ఇరువైపులా వేలాడదీసిన దీపమాలలు మాత్రమే ఉన్నాయి. దీంతో వెలుతురు చాలా తక్క�
‘రుద్ర..మిషన్ గురించి లీక్ చేయడం ప్రారంభించిన తర్వాత ఏ క్షణమైనా నేను చనిపోవచ్చు. అందుకే, త్వరగా చెప్తూ పోతా! మధ్యలో ఎవ్వరూ అడ్డురాకండి. 8 దశల గురించి మొత్తం రివీల్ చేశాక.. నేను చనిపోవాలని కోరుకో.. హహ్హ.. తొల
‘రుద్ర.. నేను ఇదివరకే చెప్పినట్టు మిషన్ డోలో 8 దశల్లో ఉంటుంది. నా జర్నీకి రివర్స్లో ఇది జరుగుతుంది. అంటే తొలి దశ చైనా నుంచి మొదలై.. చివరి దశ పాకిస్థాన్తో ముగుస్తుంది. తొలి దశ పేరు సూసైడ్ వెపన్. చివరి దశ పే
‘డోలో అనేది ట్యాబ్లెట్ పేరని అందరికీ తెలుసు. అదే మనం జ్వరానికి వాడే పారాసిటమాలే ఈ డోలో 650.. ఈ ట్యాబ్లెట్ వేసుకొంటే, మన శరీరంలోని 8 అవయవాలు అంటే మెదడు, రక్తం, కాలేయం, మూత్రపిండాలు, కండరాలు, ఊపిరితిత్తులు, చర్మ�
విషం బారిన పడకుండా ఖైదీలను కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర.. డోలో నుంచి అసలు విషయాలను రాబట్టాలని తీర్మానించుకొన్నాడు. అసలు డోలో ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ నేరంలో అరెస్టయ్యి జైలుకొచ్చాడు? ఎందుకు ఇలా చేస్తు
వశీకరణ జరగడంతో తనకు తెలియకుండానే నలుగురు వార్డర్ల మరణానికి కమలాకర్ కారణమయ్యాడు. దీంట్లో కమలాకర్ తప్పేమీ లేదని గ్రహించిన ఇన్స్పెక్టర్ రుద్ర అండ్ హిజ్ టీమ్.. కమలాకర్ను హిప్నొటైజ్ చేసిన వ్యక్తిన
‘ఆ నలుగురు’ మృతి నేపథ్యంలో ఇదంతా వెనుకుండి ఎవరు చేయిస్తున్నారో తెలుసుకోవడానికి ఖైదీలు నిల్చున్న గ్రౌండ్లోకి వేగంగా పరిగెత్తాడు ఇన్స్పెక్టర్ రుద్ర. అతన్ని అనుసరించారు జైలు డిప్యూటీ సూపరిండెంటెంట్�
దీర్ఘంగా నిట్టూరుస్తూ.. ‘రుద్ర.. నిన్నటి నా ప్రవర్తనకు క్షమించు. రేపు చనిపోతావ్ అని తెలిసిన వ్యక్తి ఇంకెలా ప్రవర్తించగలడు చెప్పు..’ అంటూ అసలు విషయంలోకి వచ్చాడు కమలాకర్. ‘మొన్న మధ్యాహ్నం భోజనం చేస్తున్న �
‘గంట ముందు నాగ్పూర్ సెంట్రల్ జైలు ఆఫీసర్ ఫోన్ చేశారు. రేపు ఓ ఖైదీని ఉరి తీయనున్నారట. ఆఖరి కోరిక ఏమైనా ఉందా? అని అడిగితే.. చివరగా నన్ను కలవాలని చెప్పాడట ఆ ఖైదీ’ అని రుద్ర ఒకింత షాక్లో ఉన్నట్టు చెప్తూ పో�
‘ఇన్నాళ్లూ మీలో ఒకడిగా మీతోనే ఉన్నా. చదువురాని వాడిని. అయితే, నాకు కూడా కాస్తో కూస్తో తెలివితేటలు ఉన్నాయి. అందుకే, ఇంతకాలం మీతో తిరిగినా.. మీరు నన్ను కనిపెట్టలేకపోయారు. ఇన్నాళ్లూ మీతో శరత్ సార్ గేమ్ ఆడటం