‘బాబూ.. క్షీరసాగర మథనాన్ని సైన్సు గుట్టుతో భలే కనిపెట్టావు. అయితే, అన్నీ సైన్సుతో పరిష్కరించలేవు. రేపు చనిపోబోతున్న ఈ చిన్నారిని కూడా ఇలాగే రక్షించగలవా?’ అంటూ నోట్లోంచి నురగకక్కుకొంటున్న ఓ ఐదేండ్ల చిన్న�
ఎస్.. నల్లమల ఫారెస్టులో గత కొన్నాళ్లుగా ఏవేవో మిస్టరీగా జరుగుతున్నాయి. అక్కడ మన సీఐ శరత్ ఉన్నాడు. నీకు అతను తెలిసే ఉంటుంది’ అని డీఎస్పీ అనడంతో.. ముఖపరిచయం లేదుగానీ డిపార్ట్మెంట్లో ఆయన పేరు విన్నాను సా�
బాక్స్లోని రెడ్ కలర్ లెటర్ను చదివిన ఇన్స్పెక్టర్ రుద్ర, అతని కజిన్ స్నేహిల్, ఫోరెన్సిక్ ఇంచార్జి జయ నిశ్చేష్టులయ్యారు. ఆ లెటర్లో ఏముందంటే.. ‘హలో రుద్రా.. చచ్చాక కూడా వీడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడ
రామస్వామి చెప్పిన మాటతో ‘వాట్..?’ అంటూ ఆశ్చర్యపోతూ ఘటనాస్థలికి పరిగెత్తాడు రుద్ర. మంటల్లో బాగా కాలిపోయిన సైకో బాడీ పక్కనే కాలిపోయిన మరో మృతదేహం కూడా ఉన్నది.
‘పంచతంత్రం’ పజిల్లో గెలిస్తే కిడ్నాప్ చేసిన ఇద్దరు పిల్లలను షామీర్పేట్ చెరువు దగ్గర వదిలిపెడతానని సైకో చెప్పాడు. దాంతో సిబ్బందితో కలిసి అక్కడికి ప్రయాణమయ్యాడు ఇన్స్పెక్టర్ రుద్ర. దారి మధ్యలో.. అ�
‘ఆపరేషన్ దుర్గం చెరువు’లో మొదటి పిల్లాడిని కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్ర మిగతా నలుగురిని ఎలా రక్షించుకోవాలన్న దానిపై దీర్ఘాలోచనలో పడ్డాడు. ఇంతలో హెడ్కానిస్టేబుల్ రామస్వామి టీ తీసుకొని..రుద్ర క్యాబ�
పిల్లలు కనిపించడం లేదని మరుసటి రోజునే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చామని, మూడు రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాళ్లు వాపోయారు.
వాచ్మెన్.. ఈ చీటీ ఎవరు ఇక్కడ పెట్టారు?’ ప్రశ్నించాడు. తాను భోజనం చేయడానికి బయటికి వెళ్లానని, ఎవరు పెట్టారో తనకు తెలియదని చెప్పాడు వాచ్మెన్. దీంతో గేట్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు రుద్ర.
ఏం చెప్పమంటావ్ రుద్ర? మతిస్థిమితం కోల్పోయిన నా తమ్ముడు, వాడి భార్య సూసైడ్ చేసుకోబోయారు. కీర్తన్ ఫోన్ చేయడంతో వెంటనే హాస్పిటల్లో చేర్చాం. బాల్కనీ మీద నుంచి దూకేయడంతో ఇద్దరి తలలకూ బలమైన గాయాలయ్యాయి.
రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఏదో కేసు ఫైల్ చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో మొబైల్ మోగింది. ‘సార్.. ఓఆర్ఆర్ మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మీరు త్వరగా రండి’.. ఫోన్లో అటునుంచి ఎవరో కంగారుపడ�
ట్రైనింగ్ పనిమీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్లి సాయంత్రం 6.30 గంటలకు స్టేషన్కు తిరిగొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ ముందు హెడ్ కానిస్టేబుల్ రామస్వామి ఎవరితోనో గొడవ పడుతూ కనిపించాడు. ‘వచ్చీ
స్టేషన్లోని తన క్యాబిన్లో లంచ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. ‘సార్.. ఇక్కడ మోహినీ మహల్ మీద నుంచి సునీతా మేడమ్ దూకారు. మీరు, త్వరగా రండి’ అంటూ �