రాత్రి తొమ్మిది కావొస్తున్నది. ఏదో కేసు ఫైల్ చూస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో మొబైల్ మోగింది. ‘సార్.. ఓఆర్ఆర్ మీద ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మీరు త్వరగా రండి’.. ఫోన్లో అటునుంచి ఎవరో కంగారుపడ�
ట్రైనింగ్ పనిమీద అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్లి సాయంత్రం 6.30 గంటలకు స్టేషన్కు తిరిగొచ్చిన ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ ముందు హెడ్ కానిస్టేబుల్ రామస్వామి ఎవరితోనో గొడవ పడుతూ కనిపించాడు. ‘వచ్చీ
స్టేషన్లోని తన క్యాబిన్లో లంచ్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ రుద్ర. ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. ‘సార్.. ఇక్కడ మోహినీ మహల్ మీద నుంచి సునీతా మేడమ్ దూకారు. మీరు, త్వరగా రండి’ అంటూ �
సీపీతో ఫోన్లో మాట్లాడుతున్న ఇన్స్పెక్టర్ రుద్రకు తన క్యాబిన్ బయట ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టు లీలగా అనిపిస్తున్నది. దీంతో ఫోన్ సంభాషణ ముగియగానే బయటకొచ్చి చూశాడు. 25-28 ఏండ్ల వ్యక్తి హెడ్కానిస్టేబుల�
రుద్ర రోజూలాగే పోలీసు స్టేషన్కు వచ్చాడు. పాతకేసుల ఫైల్స్ పరిశీలిస్తున్నాడు. అక్కడే ఉన్న న్యూస్పేపర్పై తన పేరు తాటికాయంత అక్షరాల్లో కనిపించగానే ఆసక్తిగా దాన్ని అందుకున్నాడు. రుద్ర గ్రూప్ ఆఫ్ కాలే
రెండు రోజులు సెలవులో ఉన్న ఇన్స్పెక్టర్ రుద్ర.. బుధవారం స్టేషన్కు వచ్చాడు. తన టేబుల్ మీద న్యూస్పేపర్ల కట్ట ఉండటం చూసి చిరాకొచ్చింది. వెంటనే, హెడ్ కానిస్టేబుల్ రామస్వామిని పిలిచి.. ‘ఈ పేపర్ల కట్ట ఏంట�
తాజ్బంజారాలో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఓ కేసుఫైల్ను నిశితంగా స్టడీ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రుద్ర కజిన్ స్నేహిల్ వచ్చాడు. అతణ్ని చూడగానే కుర్చీలోంచి లేచిన రుద్ర ఆప్యాయంగా హ�
పెండింగ్ కేసులు పెరిగిపోవడంతో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ గంట ముందే స్టేషన్కి చేరుకొన్నాడు. కుర్చీలో కూర్చున్నాడో లేదో.. స్టేషన్ మీదకు ఎవరో ఓ బాంబు విసిరేసినట్టు ఓ బంతి కిటికి అద్దాలను పగులగొట్టుకొని ఇన్�