సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సురేశ్ ఏజెన్సీ ఫర్టిలైజర్ దుకాణంలో వ్యవసాయాధికారులతో కలి�
విత్తనాల కొరత లేకుండా.. రైతులకు అన్ని రకాల సీడ్స్ను అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. శుక్రవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని బాలాజీ ఫర్టిలైజర్ దుకాణా
మహబూబ్నగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో లీగల్ మెట్రాలజీ అధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. జిల్లా కేం ద్రంలోని పెట్రోల్ బంకులపై అందుతున్న ఫిర్యాదుల మేరకు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రామకృ�
Inspections | లోక్సభ ఎన్నికల (Elections ) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Drug Control Officers | డ్రగ్స్ కంట్రోల్ అధికారులు(Drug Control Officers) అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. నకిలీ మందుల అమ్మకాలపై నిరంతర దాడులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాల�
దాచాపురంలోని ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద పోలీసులు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..
ఫార్మసీ కాలేజీల్లో తనిఖీలను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. తనిఖీలకు ఇన్స్పెక్టర్లు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవ