108 Ambulance | అంబులెన్స్లో గల అత్యవసర మందులు, పరికరాలు, ఆక్సిజన్, పలు రికార్డులను పరిశీలించారు. స్టాఫ్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్న అధికారులు 108 సిబ్బంది ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశార
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వానకాలం ప్రారంభకావడంతో పలు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుకుండా అధికారులు చర్య
Inspections | తాండూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో జాతీయ ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర జలశక్తి అభియాన్ టీమ్ మెంబర్ కొల్లి రాంబాబు ఆధ్వర్యంలో పరిశీలకుల బృందం బుధవారం పరిశీలించింది .
విమాన నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా విమానాశ్రయాల్లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో భద్రతా లోపాలు, ఉల్లంఘనలు గుర్తించామని డీజీసీఏ తాజాగా వెల్లడించింది.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సర్కారు తనిఖీలు చేయించనున్నదా? ఇందుకోసం సబ్కమిటీని నియమించనున్నదా? అంటే.. ప్రభుత్వవర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున�
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పలు మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్లోని మెడికల్ షాపులపై మేడ్చల్ జిల్లా డ్రగ్స్
గోవా నుంచి నగరానికి నాన్డ్యూటీ పెయిడ్ మద్యం సరఫరా చేస్తున్న ఒకరి ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్టీఎఫ్ ఈఎస్ ప్రదీప్రావు కథనం ప్రకారం.. ఇటీవలి కాలంలో గోవా న
ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండ్(జ�
మక్తల్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగికి స్వైన్ఫ్లూ సోకి హైదరాబాద్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం పట్టణంలోని రా ఘవేంద్రకాలనీలో ఉండే సదరు వ్యక్తి ఇం టిని, పరిసరాలను డీఎంహెచ్వో సౌభా
TTD EO | టీటీడీ ఈవో జె.శ్యామలరావు శుక్రవారం తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించిన ఈవో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ-5ను తనిఖీ చేశారు.
వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల కంట్రో�