ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ భూముల్లో హైకోర్టు భవనం నిర్మించాలన్న నిర్ణయంపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి యూనివర్సిటీ రిజిస్ట్రార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, �
వరంగల్ నగరంలోని బంగారం వ్యాపారాన్ని కుదిపేస్తున్న నకిలీ హాల్మార్క్ ముద్రల వ్యవహారం పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. బంగారు ఆభరణాల తయారీదారులు తప్పని సరిగా హాల్మార్క్ ముద్రలు వేయాలన్న కేంద్ర ప్ర�
Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదంపై కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఘటనపై విచారణ జరిపి వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
R. Krishnaiah | పోస్టులు తగ్గిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామంటే ఊరుకునేది లేదని, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య(R. Krishnaiah) హెచ్చరించారు.
Talasani Srinivas yadav | సికింద్రాబాద్లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చ�
దారితప్పి వచ్చి పాలేరులో ప్రత్యక్షం కాలుకి ట్యాగ్తో చైనా కపోతమంటూ పుకార్లు కూసుమంచి, జనవరి 6: ఖమ్మం జిల్లా పాలేరుకు వచ్చిన పావురం చైనాది కాదని.. కర్నూలు నుంచి వచ్చిన పందెం కపోతం అని తేలడం తో అంతా ఊపిరి పీల
కలెక్టర్ కృష్ణ భాస్కర్ | తమ భూమిని అధికారులు వేరే వాళ్ల పేర పట్టా జారీ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ రుద్రంగి మండల తహశీల్దార్ ఆఫీస్ గేట్కు తాళి కట్టిన విషయం తెలిసిందే.
మంగళ, బుధ, గురువారాల్లో వచ్చే కేసులకు మిగతా రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్తోనే.. న్యూఢిల్లీ, మార్చి 6: ఈ నెల 15వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షంగా జరుగనున్నది. ఇందుకు సంబంధించిన స్టాం