Khamenei's wife dies | అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే మరణించారు. నాటి దాడుల్లో తీవ్రంగా గాయపడిన 78 ఏళ్ల ఆమె చికిత్స పొందుతూ సోమవారం చనిపోయినట్ల ఇ
Veena George injured | కాంగ్రెస్ విద్యార్థి విభాగం నిరసన సందర్భంగా కేరళ మంత్రిపై దాడి జరిగింది. ఈ సంఘటనలో ఆమె గాయపడ్డారు. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ దాడిని ఖండించారు. దుర్మార్గపు రాజకీయాలక�
LPG Cylinder Explodes | ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మంటలు ఆర్పుతుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది, పోలీసులతో సహా 13 మందికి కాలిన గాయాలయ్యా�
Accident:మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న బస్సు, వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో ఏడు మంది గాయపడ్డారు.
chemical factory explosion | కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Thailand School shooting | సాయుధుడైన యువకుడు ఒక స్కూల్లోకి ప్రవేశించాడు. కాల్పులు జరిపి భయాందోళన సృష్టించాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులను కొంతసేపు బంధించాడు. చివరకు పోలీసులు కాల్పులు జరిపి అతడ్ని అదుపులోకి తీసుకున్నా�
Explosion In Karnataka | కర్ణాటకలో పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో స్కూల్ విద్యార్థులతో సహా ఆరుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి జారీ పడిన ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సింగాపూర్ లో చోటు చేసుకుంది.
Cop Injured | సీఎం కాన్వాయ్లోని కారు ఒక పోలీస్ అధికారిపైకి దూసుకెళ్లింది. వెనుక నుంచి ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ పోలీస్ అధికారి గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
buses collision in Tamil Nadu | ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విష�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ఇద్ద�
bus overturns in Jhansi | వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పింది. జాతీయ రహదారి పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. అందులో ఉన్న ప్రయాణికుల్లో సుమారు 30 మంది గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్
School Van Falls Off Bridge | విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.