సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
మణుగూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఎదురుదెరుగా బలంగా ఢీకొన్నాయి. వీటి డ్రైవర్లు ఇద్దరూ మృతిచెందారు. ఐదుగురికి తీవ్రంగా, 10 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. మణుగూరు మండలం రామానుజవరం పంచాయతీ పరి
రామాయంపేట, మే 30 : అదుపుతప్పి గోధుమల లారీ బోల్తాపడ్డ సంఘటన సోమవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని అలహాబాద్ నుంచి హైదరాబాద్ �
ఏపీలోని వైఎస్సార్ జిల్లా బీ కోడూరు మండలం మేకవారిపల్లిలో ల్యాప్టాప్ పేలి సాఫ్ట్వేర్ ఉద్యోగినికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సుమతి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నది. సోమవారం ఉదయం ల్యాప్టాప్�
Maoist attack | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ధర్బా వద్ద పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి (Maoist attack) చేశారు. దీంతో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ నగరం బ్రూక్లిన్ సబ్వే రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని దుండగుడు ఉన్నట్టుండి కాల్పులకు తెగబడ్డాడు. మంగళవారం ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఈ ఘట న చోటుచేసుక�
అమరావతి: గుంటూరు జిల్లా గురజాల మండలంలో గుర్తు తెలియని దుండగుడు మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాడుగుల గ్రామంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ఓ ఇంటి వద్దకు వచ్చ�