దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఈ నెల 20న రూ.18 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నట్టు ప్రకటించింది. గురువారం ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్..ఈ నెల 26న ముగియనున్నదని తెలిపింది.
వారానికి 72 గంటల పని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్లోని యువతకు వారానికి 72 గంటల పని దినాలు ఉండాలని మరోసారి పేర్కొన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ నారాయణమూర్తి అభివృద్ధి చెందిన దేశాల సరసన భా�
ఐటీ రంగ షేర్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాదికాలంలో ఐటీ రంగ షేర్లు భారీగా పతనం చెందాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద న
ఇన్ఫోసిస్ రూ.18 వేల కోట్ల విలువైన షేర్ల తిరిగి కొనుగోలు ప్రక్రియకు దూరంగా ఉండనున్నట్టు కంపెనీ ప్రమోటర్లు ప్రకటించారు. వీరిలో నందన్ ఎం నీలేఖని, సుధామూర్తితోపాటు ప్రమోటర్లు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీలో ప�
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.7,364 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,506 కోట్ల లాభంతో పోలిస్తే 13.2 �
హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR) కారు బోల్తా పడింది. దీంతో యువతి మృతిచెందింది. మరో ఏడుగురు గాయపడ్డారు.
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ మరోసారి భారీ స్థాయి బైబ్యాక్ను ప్రకటించింది. రూ.18 వేల కోట్ల విలువైన షేర్ల తిరిగి కొనుగోలు ప్రక్రియకు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
Infosys | టీసీఎస్లో ఉద్యోగుల తొలగింపు వేల దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ�
Infosys | దేశం పురోగతి సాధించాలంటే యువత 70 గంటలు పనిచేయాల్సిందేనని ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు�
దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు భారీ ఊరట లభించింది. 2018-19 నుంచి 2021-22 మధ్యకాలానికి సంబంధించి రూ.32,403 కోట్ల జీఎస్టీ నోటీస్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ క్లీన్చిట్ ఇచ్చింది.
Infosys | దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys) తాజాగా మరింతమంది ట్రైనీలపై వేటు వేసింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో వారిని తొలగించినట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.