మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రి పార్క్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండున్నర ఏళ్ల కిత్రం మాదారం రైతుల నుంచి 225 సర్వే నంబర్లోని 305 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిం�
రామగిరి మండలం రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారు లోని భూముల స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూశాఖ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడి పాట్టడారులైన రైతుల ఇండ్లకు బుధవారం నోటీసులు అటించారు. దీంతో గ్రామంలో ఉద్ర�
Harish Rao | మండల కేంద్రంలోని 109 సర్వే నంబర్ అసైన్డ్ భూములను కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు భూబాధితులకు హామీ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాలలో ఇండస్ట్రియల్ పార్కుకు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సాధారణంగా రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు నెలలు, సంవత్సరాలు సమయం తీసుకునే
తుర్కపల్లి మండల కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కోసం సేకరించిన స్థలంలో ప్రస్తుత ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేసి కాలుష్య రహిత పరిశమ్రలు ఏర్పాటు �
ఏదైనా ఒక కాంట్రాక్టు పనికి టెండర్లు పిలిస్తే ఆయా పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు పోటీ పడి.. ఇతరుల కంటే తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ పారిశ్రామిక పార్కుల అభివృ
మేడ్చల్ జిల్లా మాదారంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభంలో జాప్యంపై విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 3 వందల ఎకరాలను రూ. 60 కోట్�
జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ.. తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో తర్వాతి తరం ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్
MLA Sabitha | గత బీఆర్ఎస్ ప్రభుత్వం చొరవతో తెలంగాణకు వచ్చిన ఫాక్స్కాన్ కంపెనీలో ప్రస్తుతం 18-20 ఏండ్ల లోపు వయసున్న, పెండ్లికాని యువతులే ఉద్యోగానికి అర్హులనే నిబంధన విధించిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి �
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లిలో మరోసారి డ్రోన్లు జోరుగా సంచరించడంతో అధికారులు భూముల సర్వేను గుట్టుచప్పుడు కాకుండా ప్రారంభించారని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.