అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాకే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు వెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
తమకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దే వద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ భూములు ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా దోమ మండలం బట్లచందారం గ్రామస్థులు తేల్చిచెప్పారు. గ్రామస్థులంతా ఏకమ�
బీఆర్ఎస్ నేతలపై నిర్బం ధం కొనసాగుతున్నది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు గుంజుకోవద్దని పేర్కొంటూ పక్షం రోజులుగా పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ �
Harish Rao | పోలీసు నిర్బంధాలు, అణిచివేత చర్యల మధ్య వికారాబాద్ జిల్లా పరిగి రైతుల వద్దకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు బయల్దేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో అప్పా జంక్షన్ వద్ద వారిని పోలీసు�
Singireddy Niranjan Reddy | పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును అడ్డుకోవడాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హరీశ్రావు గృహ నిర్బంధం అక్రమమని మండిపడ్డారు
Errolla Srinivas | ఇండస్ట్రియల్ బాధిత రైతులను కలిసేందుకు వెళ్లకుండా హరీశ్రావు సహా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు, హౌస్ అరెస్టులపై మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వా�
Pargi | వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని కాళ్లాపూర్ రైతులు చేస్తున్న ధర్నాకు పర్మిషన్ నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్తత
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవకుండా బీఆర్ఎస్ నేతలపై ఆంక్షలు విధించారు.
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువు�
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి -షాద్నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మం టలు పెట్టి రహదారిపై బైఠాయి
Telangana | ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని కాళ్లాపూర్ గ్రామ రైతులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములు లాక్కోవద్దంటూ బుధవారం ఆందోళన బాట పట్టారు. కాళ్లాపూర్ నుంచి పరిగిక