రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటు వ్యవహారం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. ప్రభుత్వం స్థలాల పరిశీలన, ప్రతిపాదనలు రూపకల్పన వరకే పరిమితమవుతున్నది తప్ప డ్రైపోర్ట్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు రూపొందిం
తమ గ్రామ శివారు లో ప్రభుత్వం తలపెట్టిన ఇడస్ట్రీయల్ కారిడారు ఏర్పాటు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి �
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకర�
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలన�
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను (Industrial Corridor) ఏర్పాటు చేయను
వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) రైతులపై మరోపిడుగు పడింది. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భూసర్వే నిర్వహిస్తున్నది. దీంతో లగచర్లలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింద�
జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన లగచర్ల రైతుల తిరుగుబాటు తర్వాత కూడా రేవంత్ సర్కార్ వారి భూములను వదిలేలా కనిపించడంలేదు. రైతుల్లో ఆగ్రహం చల్లారకముందే మరోసారి భూసేకరణ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఫార్మ�
ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంటతండాల్లో భూసేకరణకు సంబంధించి సర్వే పనులను మంగళవారం ప్రారంభిం�
KTR | లగచర్ల భూసేకరణ బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తెలంగాణ భవన్లో కలిసి వివరించారు. కేటీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సర్వే చేయవద్దని, ఇండస్ట్రియల్ కారిడార్కు తమ భూ ములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పా రు. గ్రామానికి సర్వే కోసం వస్తున్న తహసీల్దార్, సిబ్బందిని గ్రామశివారులోనే అడ్డగించి వెనక్కి పంపించారు.
లగచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావ�
KTR | ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్
CM Revanth Reddy | కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష�