చేసిన కబ్జాలపై నిలదీస్తుంటే మా పైనే విమర్శలు చేస్తారా? ఖబ డ్దార్ కాంగ్రెస్ నేతల్లా రా అంటూ కోస్గి బీఆర్ఎస్ ఇన్చార్జి వెంకట నర్సిములు కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. హకీంపేట గ్రామానికి చెందిన కాంగ�
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేపడుతున్నది ఇండస్ట్రియల్ కారిడార్ కాదని, ఏదో పెద్ద దోపిడీ కారిడార్ అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. మంగళవారం దుద్యాల మండలం హకీంపేట చౌరస్తా�
Land Acquisition | ‘ఇండస్ట్రియల్ కారిడార్ భూ సేకరణ కోసం సహకరించేది లేదు. మా వివరాలు అందించేది లేదు. ఎలాంటి పత్రాలు రాసి ఇవ్వబోం.. తాతలకాలం నుంచి భూములు దున్నుకుంటూ బతుకుతున్నం. ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ క�
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరో భారీ ప్రాజెక్టును దక్కించుకున్నది. మహారాష్ట్ర ఇండస్ట్రియల్స్ టౌన్షిప్ లిమిటెడ్ నుంచి రూ.1,401.84 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింద�
Kodangal | ‘ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం భూములిచ్చి మా బతుకులు ఆగం చేసుకోవాలా?’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ దుద్యాల మండలం పోలెపల్లి రైతులు ప్రశ్నించారు.
రాష్ట్రంలో డ్రైపోర్ట్ ఏర్పాటు వ్యవహారం కాగితాలు దాటి కార్యరూపం దాల్చడంలేదు. ప్రభుత్వం స్థలాల పరిశీలన, ప్రతిపాదనలు రూపకల్పన వరకే పరిమితమవుతున్నది తప్ప డ్రైపోర్ట్ ఏర్పాటుకు పక్కా ప్రణాళికలు రూపొందిం
తమ గ్రామ శివారు లో ప్రభుత్వం తలపెట్టిన ఇడస్ట్రీయల్ కారిడారు ఏర్పాటు కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మంగళవారం హైదరాబాద్ లోని సచివాలయంలో రత్నాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు మంత్రి శ్రీధర్ బాబు ను కలిసి �
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకర�
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియల్కారిడార్ దౌర్జన్యంగా భూములను లాక్కొంటున్నారు. ఉన్న ఎకరం, రెండెకరాలన�
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను (Industrial Corridor) ఏర్పాటు చేయను
వికారాబాద్ జిల్లా లగచర్ల (Lagacharla) రైతులపై మరోపిడుగు పడింది. ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో భూసేకరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భూసర్వే నిర్వహిస్తున్నది. దీంతో లగచర్లలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింద�