పారిశ్రామిక రంగం డీలా పడింది. మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న�
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతోపాటు యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పించే పరిశ్రమలు రాష్ట్రం దాటకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అధికారు�
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్సిటీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం మీనమేశాలు లెక్కిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్సిటీ ప్రాజెక్టును మంజూరు చేసినప్పటికీ పనులు చేపట్టడానికి పరిశ్రమల మంత్రిత్వ
కందుకూరు, యాచారం మండలాల్లో సుమారు 19,000 ఎకరాలను ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం సేకరించింది. పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత ఫార్మాపై స్పష్టమైన ప్రకటన రావడం లేదు.
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో 3 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 5 శాతానికే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పరిమితమైంది. ఈ మేరకు బుధవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా సోమవారం రాష్ట్రంలోని అన్ని ఫ్యాక్టరీలు, దుకాణాలు, ఎస్టాబ్లిష్మెంట్లు, ఇండస్ట్రీయల్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు దిన
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు ఈ ఏడాది జనవరిలో 3.8 శాతానికి మందగించింది. ప్రధానంగా తయారీ, గనులు, విద్యుత్తు రంగాల పేలవ ప్రదర్శన వల్లేనని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది.
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నూతన పారిశ్రామిక విధానంపై వచ్చే రాష్ట్ర బడ్జెట్లో స్పష్టత రానున్నది. అనుమతుల విధానం, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు తదితర అంశాలపై బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం స్�
Weather | అత్యంత వేడి సంవత్సరంగా 2023 అవతరిస్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఈ ఏడాది సెప్టెంబర్లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడమే ఇందుకు కారణం.
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్న కోరిక బలంగా ఉండి, అంతే దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి పథం వైపు పరుగు పెట్టడాన్ని ఎవరూ ఆపలేరు. ఆ ప్రాంత నాయకుడికి ఇలాంటి కోరిక, సంకల్పం, చిత్తశుద్�
దేశంలో విద్యుత్ వినియోగదారులపై భారాన్ని తగ్గిస్తామని చెప్తూ కేంద్రం కొత్త విధివిధానాలను అమలులోకి తేనుంది. టైం ఆఫ్ ది డే (టీవోడీ) ప్రాతిపదికన పగలు తక్కువ చార్జీలను అమలు చేస్తామని వెల్లడించింది.
పటాన్చెరు అంటేనే పారిశ్రామికవాడలు గుర్తుకు వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలున్న చోట అదేస్థాయిలో కాలుష్యం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు పటాన్చెరు ప్రాంతంలో కాలుష
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
తెలంగాణ సర్కారుపై కేంద్రం అన్నిరంగాల్లోనూ వివక్ష చూపుతున్నది. రాష్ట్రంలోని 14 ప్రధాన రోడ్లకు జాతీయ రహదారుల (ఎన్హెచ్) గుర్తింపు కోసం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం నుంచి తీవ్రస్