సంస్థాగత సేవలే అయినప్పటికీ ఆ సంస్థకు రెండు, అంతకుమించి రిజిస్ట్రేషన్లుంటే.. హెడ్ ఆఫీస్కు బ్రాంచ్ ఆఫీస్ నుంచి అందే సేవలకు కూడా 18 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తిస్తుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూ
ఐఐటీలో సీటొస్తే భారీ ప్యాకేజీ ఖాయమని ఫిక్సయిపోతారు. కానీ, ఆమె మాత్రం జీవితంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. ఇండియాలో ఓ ఫుడ్ డెలివరీ స్టార్టప్ నడిపింది. లండన్లో ఫిన్ టెక్ కంపెనీ నిర్వహించింది. ఆడవాళ్ల ఉని�
ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోతలు అన్నీ, ఇన్నీ కావు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గృహావసరాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. ఎండాకాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కపోతత
దేశంలో పారిశ్రామికోత్పత్తి పడకేసింది. ఈ ఏడాది అక్టోబర్లో మైనస్ 4 శాతానికి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) పతనమైంది. గడిచిన 26 నెలల్లో ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.
బాలానగర్, ఆగస్టు 30: క్రెడిట్లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ను (సీఎల్సీఎస్ఎస్) అన్ని వర్గాల వారికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ సహాయ మంత్రి భానుప్రతాప�
ఎనిమిది జిల్లాల్లో అభివృద్ధి హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ మైక్రో, స్మాల్ ఎంటర్ప్రైజెస్ – క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎంఎస్ఈ-సీడీపీ) కింద తెలంగాణలోని 8 జిల్లాల్లో వివి
భూముల కొనుగోళ్ల దిశగా చర్చలు రూ.400 కోట్ల పెట్టుబడులు న్యూఢిల్లీ, జూలై 25: అమెరికాకు చెందిన ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ దిగ్గజం పనట్టోని.. హైదరాబాద్లో ఓ ఇండస్ట్రియల్, లాజిస్
అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కులో టీఆర్ఎస్ పరకాల నియోజకవర్గ విస్త�
ఫిబ్రవరిలో మైనస్ 4.6 శాతానికి క్షీణత న్యూఢిల్లీ, మార్చి 31: కీలక రంగాల్లో వృద్ధి మళ్లీ పడకేసింది. మొత్తం 8 రంగాల్లోనూ ఉత్పత్తి క్షీణించడంతో ఫిబ్రవరిలో ఉత్పాదక రేటు మైనస్ 4.6 శాతానికి దిగజారింది. గడిచిన 6 నెలల�