జకార్తా : సినిమా సీన్లను తలపిస్తూ మాజీ ప్రియుడి పెండ్లి వేడుకకు వచ్చిన మహిళ తనను కూడా పెండ్లి చేసుకోవాలని కోరిన ఘటన ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో పెండ్లి కూతురు షాక్ అయింది. కొర
జకార్తా: ఇండోనేషియాలో కరోనా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 1,747 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య లక్ష మార్కును దాటింది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,00
జకార్తా: కరోనా సోకిన ఒక వ్యక్తి భార్య వేషంలో విమానంలో ప్రయాణించాడు. ప్రయాణం మధ్యలో డ్రెస్ మార్చుకున్న అతడు ప్లైట్ సిబ్బంది కంటపడటంతో మారువేషం గుట్టురట్టయ్యింది. విమానం ల్యాండ్ కాగానే ఆ వ్యక్తికి కరో�
జకార్తా: రోజువారీ కరోనా కేసుల్లో భారత్ను ఇండోనేషియా అధిగమించింది. ఆసియాలో కరోనా హాట్ స్పాట్ దేశంగా మారింది. ఇండోనేషియాను డెల్టా వేరియంట్ వణికిస్తున్నది. ఆ దేశంలో నిత్యం 40 వేలకుపైగా కరోనా పాజిటివ్ క�
కోవిడ్ కేసుల్లో రికార్డ్.. ఇండోనేషియాలో ఒక్కరోజే 21 వేల కేసులు}
కోవిడ్-19 కేసులతో ఇండోనేషియా తల్లడిల్లిపోతున్నది. ఆదివారం ఒక్కరోజే 21 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడటంతో
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధ
జకార్తా : హజ్ తీర్థయాత్రను ఇస్లామిక్ దేశం ఇండోనేషియా వరుసగా రెండో ఏడాది రద్దు చేసింది. కొవిడ్-19 మహమ్మారి ఉధృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మత వ్యవహారాలశాఖ మంత్రి గురువారం వె�
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్ | ఇండోనేషియాలో దాదాపు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
జకార్తా: కోవిడ్ వచ్చాక గందరగోళం సంశయం పెరిగిపోయాయి. ముందు రోగం గురించి.. తర్వాత దాని చికిత్స గురించి.. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి. పనితీరుపై రకరకాల సందేహాలు ఉన్నప్పటికీ మొత్తం మీద వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత
దాంట్లో 53 మంది సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా ఆర్మీ ప్రకటనఆచూకీ కోసం ముమ్మర అన్వేషణ జకర్తా, ఏప్రిల్ 21: ఇండోనేషియాకు చెందిన ఓ జలంతర్గామి ఆచూకీ లేకుండా పోయింది. దాంట్లో 49 మంది సిబ్బంది, ఒక కమాండర్, ముగ్గురు గ�
సెరోజా తుఫాన్ | ఇండోనేషియాలో సెరోజా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తూర్పు న్యూసా తెంగ్గారా ప్రావిన్స్లో మృతుల సంఖ్య 177కు చేరింది. వందల మంది గల్లంతయ్యారు.