జకార్తా: కోవిడ్ వచ్చాక గందరగోళం సంశయం పెరిగిపోయాయి. ముందు రోగం గురించి.. తర్వాత దాని చికిత్స గురించి.. ఇప్పుడు వ్యాక్సిన్ గురించి. పనితీరుపై రకరకాల సందేహాలు ఉన్నప్పటికీ మొత్తం మీద వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత
దాంట్లో 53 మంది సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా ఆర్మీ ప్రకటనఆచూకీ కోసం ముమ్మర అన్వేషణ జకర్తా, ఏప్రిల్ 21: ఇండోనేషియాకు చెందిన ఓ జలంతర్గామి ఆచూకీ లేకుండా పోయింది. దాంట్లో 49 మంది సిబ్బంది, ఒక కమాండర్, ముగ్గురు గ�
సెరోజా తుఫాన్ | ఇండోనేషియాలో సెరోజా తుఫాన్ బీభత్సం సృష్టించింది. తూర్పు న్యూసా తెంగ్గారా ప్రావిన్స్లో మృతుల సంఖ్య 177కు చేరింది. వందల మంది గల్లంతయ్యారు.
తైమోర్: ఇండోనేషియా, ఈస్ట్ తైమోర్లో వచ్చిన తుఫాన్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 150 దాటింది. ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈస్ట్ తైమోర్తో పాటు పలు ప్రాం
భారీ వర్షాల బీభత్సం | తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని వ�
జకర్తా: ఇండోనేషియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. 950 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలంగన్ రిఫైనరీ ఘటనలో