భారీ వర్షాల బీభత్సం | తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని వ�
జకర్తా: ఇండోనేషియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయిదుగురు గాయపడ్డారు. 950 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బలంగన్ రిఫైనరీ ఘటనలో