Viral Video | ఇండోనేషియాలో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. రబ్బరు ఏరేందుకు అడవిలోకి వెళ్లిన ఓ మహిళను 22 అడుగులున్న భారీ కొండచిలువ అమాంతం మింగేసింది. సుమత్రా, జాంబి ప్రావిన్స్కు చెందిన 54 ఏళ్ల జారా అనే మహిళ రబ్బర్�
Indonesia syrup medicines:ఇండోనేషియాలో సుమారు వంద మంది చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆ దేశంలో అన్ని రకాల సిరప్లు, ద్రవరూప మందులను బ్యాన్ చేశారు. ఇటీవల గాంబియాలో సిరప్లు తాగిన సుమారు 70 మంది చిన్నారులు మృతిచెందిన విష
syrups ban | ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్ను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు తెలుస్తుండగా.. ఈ మేరకు నిర్ణయం
Indonesia | ఇండోనేషియా (Indonesia) రాజధాని జకార్తాలోని ఓ మసీదులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి మసీదు డోమ్ కుప్పకూలింది. జకార్తాలో ఉన్న ఇస్లామిక్ సెంటర్ గ్రాండ్ మసీదులో
ది ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్సులో ఉన్న ఫుట్బాల్ స్టేడియం. సమయం.. శనివారం రాత్రి 10 గంటలు అవుతున్నది. పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో ఆతిథ్య అరెమా ఎఫ్సీ జట్టు ఓడిపోయింది.
Indonesia Football Match Tragedy | ఇండోనేసియా ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. తమ జట్టు మ్యాచ్లో ఓడిపోయిందని ఫ్యాన్స్ చూపించిన అసహనం.. రక్తపాతానికి దారితీసింది.
Indonesia | ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 129 మంది మరణించారు. మరో 180 మంది గాయపడ్డారు.
Indonesia | ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున రాజధాని సుమత్రాకు పశ్చిమాన ఉన్న పరియమాన్ సమీపంలో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి
ఆయిల్ పామ్ సాగుపై అధ్యయనం జరిపేందుకు ఆయిల్ఫెడ్, రాష్ట్ర ఉద్యాన శాఖ అధికారుల బృందం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్లో పర్యటిస్తున్నది. ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆయిల్ఫెడ్ ఎండీ సురేంద�
జకార్తా: హాకీ ఆసియా కప్లో భారత జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. సూపర్-4 స్టేజ్లో శనివారం జపాన్తో టీమ్ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశ తొలి రెండు మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపో�
హాకీ ఆసియా కప్ నాకౌట్కు టీమ్ఇండియా చిరకాల ప్రత్యర్థితో పోరు ‘డ్రా’ అయిందనే బాధో..జపాన్ చేతిలో పరాజయం పాలయ్యామన్న కసో..తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత హాకీ జట్టు అదరగొట్టింది.15 గోల్స్ తేడాతో గెలిస్�
పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. సోమవారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు
న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే వంట నూనె ధరలు సబ్బుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు ఇది ఊరట కలిగించే వార్తే. రాబోయే రోజుల్లో
Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 73 ఏండ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత�