పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. సోమవారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు
న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే వంట నూనె ధరలు సబ్బుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు ఇది ఊరట కలిగించే వార్తే. రాబోయే రోజుల్లో
Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించబడింది. 73 ఏండ్ల తర్వాత థామస్ కప్ విజేతగా భారత్ నిలిచింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన టోర్నీ ఫైనల్లో ఇండోనేషియాపై 3-0 తేడాతో భారత�
Thomas Cup | భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. థామస్ కప్ కైవసానికి భారత్ అడుగు దూరంలో ఉంది. ఫైనల్ మూడో మ్యాచ్లో ఇండోనేషియా ఆటగాడు జొనాథన్ క్రిస్టీతో భారత ఆటగాడు కిదాంబి శ్రీక�
బాలి: ఇండోనేషియాలోని బాలీ ప్రాంతంలో ఉన్న 700 ఏళ్ల క్రితం నాటి పవిత్ర మర్రి వృక్షం వద్ద ఓ రష్యా టూరిస్టు నగ్నంగా ఫోటో షూట్ చేసింది. ఆ వృక్షం వద్ద అలీనా ఫజ్లివా దిగిన నగ్న ఫొటోలు ఆమె ఇన్స్టాలో వైరల�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిప�
‘మీ రాష్ట్రంలో నూకలు వస్తే మేమేం చేసుకుంటాం.. మీ ప్రజలకు తినడం అలవాటు చేయండి’ ఇటీవల ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుచేయాలని కోరడానికి వెళ్లిన రాష్ట్ర మంత్రులతో పీయూష్గోయల్ వెకిలిగా అన్న మాటలివి. వెటకా�
ఈ ఏడాది జీ20 సమావేశం ఇండోనేషియా వేదికగా జరగనుంది. దీనిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా పాల్గొంటారని కొన్నిరోజుల క్రితం ఇండోనేషియాలో రష్యా రాయబారి వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అయితే, ఈ ప్రభావం ఇతర దేశాలమీద తీవ్రంగా పడుతోంది. చాలా దేశాల్లో వంటనూనె కొరత ఏర్పడుతోంది. ఇండోనేషియాలో వంటనూనె కొనేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు వ్య�
Indonesia | హిందూ మహాసముద్ర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో (Indonesia) భారీ భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున మూడు దేశాల్లో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ఉదయం 4.06 గంటల సమయంలో ఇండోనేషియాలోని సుమత్ర�
earthquake | దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 7.09 గంటలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భూమి కంపించింది.
బండుంగ్: ఇండోనేషియాలో స్కూల్ను నడుపుతున్న ఓ టీచర్కు జీవితకాల శిక్ష ఖరారైంది. 36 ఏళ్ల హెర్రీ విరావాన్ 13 మంది మహిళా విద్యార్ధినులను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఇవాళ వెస్ట్ జా�