ఈ ఏడాది తొలిసారి ఓ టోర్నీ ఫైనల్కు చేరిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. రన్నరప్తో సరిపెట్టుకుంది. స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్గా బరిలోకి దిగిన సింధు 8-21, 8-21తో గ్రెగోర�
Indonesia | ఇండోనేషియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java island) ఉన్న మౌంట్ మెరాపీ (Mount Merapi volcano) అనే అగ్నిపర్వతం విస్ఫోటనం (Eruption) చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా (lava), బూడిద, వేడి వాయువులు (gas clouds) వెలువడుతున్నాయి.
ఇండియా అండ్ ఇండోనేషియా వైస్ చాన్స్లర్ల ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సదస్సుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ సీతారామారావుకు ఆహ్వానం అందింది.
బంగ్లాదేశ్లోని (Bangladesh) చిట్టగాంగ్లో (Chittagong) పేలుడు సంభవించింది. చిట్టగాంగ్ సమీపంలోని కేశవ్పూర్ వద్ద ఉన్న ఓ ఆక్సిజన్ ప్లాంటులో (Oxygen plant) ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు (Explosion) సంభవించింది.
ఇండోనేషియా రాజధాని జకార్తలో (Jakarta) భారీ అగ్నిప్రమాదం (Massive blaze) జరిగింది. జకార్తాలో ఉన్న ఓ చమురు డిపోలో (Fuel storage depot) పేలుడు సంభవించింది. దీంతో 16 మంది దుర్మరణం చెందారు.
Indonesia | ఇండోనేషియాలోని సులవేసిలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున సులావేసిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్
రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించను�
Semeru Volcano | ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న సెమేరు (Semeru volcano) అగ్నిపర్వతం బద్దలైంది. భారీగా లావా ఎగసి పడుతుండటంతో అధికారుల సమీపంలోని గ్రామాలను ఖాళీ చేయించారు. కి
పెండ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా ఇండోనేషియా కొత్త చట్టం తేబోతున్నది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు రెడీ అయ్యింది. త్వరలోనే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నారు. గతంలోనూ
ఇండియానేషియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రత నమోదు కాగా, దేశ ప్రధాన భూభాగమైన జావా ద్వీపం వణికిపోయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇండ్లు, కార్యాలయాలు, అపార్ట్మెంట్ల
earthquake | ఇండోనేషియాలో జక్తారాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భారీ ప్రకంపనల ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు నేలకూలగా.. పెద్ద ఎత్తున పగుళ్లు బారాయి. ప్రకంపనలతో 46 మంది ప్రాణాలు