NRI | వాణి గుండ్లపల్లి (నో యువర్ రూట్స్, యూఎస్ఏ), దినేష్ కుమార్ (సంగమం అకాడమీ, ఇండియా) నేతృత్వంలో శివపదం గ్లోబల్ ఫ్యామిలీ భారతీయ శాస్త్రీయ నృత్యాల ప్రదర్శన బాలిలో ఘనంగా నిర్వహించారు. యూఎస్ఏలో పుట్టి పెరిగిన 45 మ�
ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ చేనేత దినోత్సవ సన్నాహక సదస్సును వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ వ
ఇండోనేషియాలోని (Indonesia) తైమూర్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 2.34 గంటలకు తైమూర్ దీవులకు (Timor Island) సమీపంలోని కుపాంగ్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే
దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్ వేల కోట్�
ఇండోనేషియాలోని (Indonesia) బాలి సముద్ర ప్రాంతంలో (Bali Sea region) భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదయిందని యూరోపియన్-మెడిటరేనియన్ �
భారత్లో బియ్యం ఎగుమతులపై నిషేధం.. అంతర్జాతీయ మార్కెట్ను షేక్ చేస్తున్నది. మెజారిటీ దేశాల్లో రైస్ ధరలకు రెక్కలు తొడిగాయి మరి. ఇప్పటికే ఓవైపు ఎల్నినో కారణంగా వాతావరణ అననుకూల పరిస్థితులు, మరోవైపు రష్య
Indonesia | ఇండోనేషియాలో (Indonesia ) ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపం (Sulawesi island)లోని సముద్రంలో పడవ మునిగి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకొన్న 300కు పైగా మరణాలకు కలుషిత ఔషధాలు, దగ్గు సిరప్లు కారణమని భావిస్తున్న నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) కీలక నిర్ణయం తీసుకొన్నది.
ఇండోనేసియాలోని (Indonesia) సుమత్రా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 3 గంటల సమయంలో సుమత్రా ద్వీపానికి (Sumatra Island) పశ్చిమాన భూమి కంపించిందని, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదయిందని యూరోపియన్ మెడిట
ఇండోనేసియాలో భారీ భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని కెపులౌన్ బటులో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట 6.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెల
ఇండోనేషియాలో (Indonesia) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం తెల్లవారుజామున 4.37 గంటలకు మలుకు ప్రావిన్స్లోని తనింబర్ దీవుల్లో (Tanimbar Islands) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైందని యునైటెడ్ స్టే�