ఏషియన్ బేస్బాల్ టోర్నీకి భారత మహిళల జట్టు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన సూపర్ రౌండ్ స్టేజ్లో భారత్ 6-5 తేడాతో థాయ్లాండ్పై గెలిచి పసిడి పోరుకు దూసుకెళ్లింది.
Rashmi Gautam | ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ బుల్లితెర ప్రేక్షకులకి వినోదం పంచే యాంకర్ రష్మీ గౌతమ్. వచ్చి రానీ తెలుగులో ఆమె వేసే పంచ్లు, గ్లామర్ షోతో ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎక్కువగా ఈటీవీలోనే షోస్ చేస్తూ
ఇండోనేషియాలో జరుగుతున్న వరల్డ్ చాంపియన్షిప్స్ ఆసియా క్వాలిఫయింగ్ ఈవెంట్లో భారత స్కాష్ ప్లేయర్లు సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మ్యాచ్లలో ముగ్గురు ఆటగాళ్లు సెమీస్కు దూసుకెళ్లారు.
Volcano erupted | ఇండోనేషియాలో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. శనివారం మధ్యాహ్నం తూర్పు ఇండోనేషియాలో మౌంట్ ఇబూ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సెగలు కక్కుతూ లావా విరజిమ్మింది. ఈ లావాతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
పర్యావరణ సమతుల్యతను బాధ్యతగా స్వీకరించాలని, ఆ విషయంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి పే ర్కొన్నారు. గురువారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జర�
Garuda Shakti 2024 | 'గరుడ శక్తి' పేరిట భారత్, ఇండోనేషియా ప్రత్యేక బలగాలు ఉమ్మడిగా ప్రదర్శిస్తున్న విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, అవగాహనే లక్ష్యంగా నవంబర్ 1న జకార్తాలో ప్రారంభమైన ఈ ప్రత్యేక �
ఇండోనేషియాలోని లెవోటోబీ లకి లకి అగ్నిపర్వతం సోమవారం అర్ధరాత్రి బద్దలైంది. బూడిద దాదాపు 2,000 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడింది. సమీపంలో ఉన్న ఓ గ్రామంలోని ఆరు ఇండ్లు కాలిపోయాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
బాలీ(ఇండోనేషియా) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి సత్తాచాటాడు. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో కార్తీక్రెడ్డ�