social media : చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఈ విషయంపై స్పందించిన కొన్ని దేశాలు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కూడ�
Philippines : ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.37 గంటల సమయంలో 7.8 తీవ్రతతో దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావంతో నలుగురు మరణించారు.
Missile deal | రక్షణరంగ ఎగుమతుల్లో భారత్ (India) మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ (Brahmos) ను వియత్నాం (Viathnam) కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే
BrahMos : భారత్ రూపొందిస్తున్న అత్యాధునిక క్షిపణి ‘బ్రహ్మోస్’. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంపై వియత్నాంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని భారత రక్షణ శాఖ సెక్రెటరీ రాజేష్ కుమా
తమ దేశంలోని డుకొనొ అగ్ని పర్వతం పేలి ముగ్గురు మృతి చెందారని.. 10 మంది గల్లంతయ్యారని ఇండోనేషియా అధికారులు శుక్రవారం తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద 10 కిలో మీటర్ల ఎత్తు వరకు ఎగసిందని వారు చెప్పార�
Mount Dukono | ఇండోనేసియా (Indonesia) లోని మలుకులో ఇవాళ మౌంట్ డుకోనో (Mount Dukono) అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 20 మంది పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. అగ్ని�
16 Killed In Indonesia | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకర్ వాహనం ఢీకొన్నాయి. మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 16 మంది సజీవ దహనమయ్యారు. మరికొందరికి కాలిన గాయాలయ్యాయి.
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 14 మంది మృతిచెందగా, 84 మంది గాయపడ్డారు. దేశ రాజధాని జకార్తా శివారులో ఉన్న బెకాసి వద్ద ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని తొలగించే ప్
బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్స్లో యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనాలు కొనసాగుతున్నాయి. అంచనాలే లేకుండా బరిలోకి దిగి తనకంటే మెరుగైన ర్యాంకర్లకు షాకులిస్తున్న ఈ మంగళూరు కుర్రాడు.. శుక్రవారం జరిగిన ప
16 ఏండ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన చట్టాన్ని ఇండోనేషియా శనివారం అమల్లోకి తెచ్చింది. ఈ తరహా నిషేధం విధించిన తొలి ఆగ్నేయాసియా దేశంగా నిలిచింది.
ఇండోనేషియాలోని సుమిత్రా ద్వీపంలో మంగళవారం భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోదైందని యూఎన్ జియోలజికల్ సర్వే పేర్కొంది. ఎక్కువగా భూకంపాలు వచ్చే ఈ సుమిత్రా ద్వీపం సమీపంలోని సముద్ర జ�
వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు, మద్యం సేవించినందుకు ఒక జంటకు ఇండోనేషియాలోని అసెహ్ ప్రావిన్స్లో బహిరంగంగా 140 కొరడా దెబ్బల శిక్షను అమలు చేశారు. మరో నలుగురికి కూడా ఇదే శిక్ష గురువారం అమలైంది.