ఇండొనేషియాలో శనివారం ఉదయం 7.7 రిక్టర్ స్కేల్ తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని వల్ల కనీసం 47 మంది చనిపోయారని, డజను మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
Indonesia Earthquake | ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భవనాలు దెబ్బతినగా ఇద్దరు మృతి చెందారు. సునామీ హెచ్చరికతో వందలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.
Indonesia : ఇండోనేసియాలోని మదురా ద్వీపంలో ఒక ఫెర్రీ అగ్ని్ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 41 మంది గల్లంతయ్యారు. ఘటన జరిగిన సమయంలో ఫెర్రీలో 271 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ప్రయాణికుల ఫెర్రీ(నౌక) అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 41 మంది గల్లంత య్యారు.
Prambanan Temple: ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఉన్న వెయ్యేళ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని ఆయన సందర్శించారు. యోగ్యకర్తలో ఉన్న ప్రంబనన్ ఆలయాన్ని ఆయన విజిట్ చేసి అక�
BrahMos Missile: సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను ఇండోనేషియా కొనుగోలు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ ఒప్పందంపై స�
IIM Bangalore : ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రె
social media : చిన్న పిల్లలు సోషల్ మీడియా వాడకం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఈ విషయంపై స్పందించిన కొన్ని దేశాలు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధిస్తున్నాయి. తాజాగా బ్రిటన్ కూడ�
Philippines : ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.37 గంటల సమయంలో 7.8 తీవ్రతతో దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావంతో నలుగురు మరణించారు.
Missile deal | రక్షణరంగ ఎగుమతుల్లో భారత్ (India) మరో కీలక మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ‘బ్రహ్మోస్’ (Brahmos) ను వియత్నాం (Viathnam) కు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే
BrahMos : భారత్ రూపొందిస్తున్న అత్యాధునిక క్షిపణి ‘బ్రహ్మోస్’. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. బ్రహ్మోస్ క్షిపణుల విక్రయంపై వియత్నాంతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుందని భారత రక్షణ శాఖ సెక్రెటరీ రాజేష్ కుమా
తమ దేశంలోని డుకొనొ అగ్ని పర్వతం పేలి ముగ్గురు మృతి చెందారని.. 10 మంది గల్లంతయ్యారని ఇండోనేషియా అధికారులు శుక్రవారం తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిద 10 కిలో మీటర్ల ఎత్తు వరకు ఎగసిందని వారు చెప్పార�
Mount Dukono | ఇండోనేసియా (Indonesia) లోని మలుకులో ఇవాళ మౌంట్ డుకోనో (Mount Dukono) అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 20 మంది పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో ముగ్గురు మృతి చెందినట్లు తెలిపారు. అగ్ని�