ఈ ఫొటోలో గుట్టలుగా కనిపిస్తున్నవి అక్షరాల ఇందిరమ్మ చీరలు! వీటిని తొమ్మిది నెలల క్రితమే మహిళలకు పంచిపెట్టాల్సి ఉన్నది. కానీ, వాటిని పంచకుండా కంటోన్మెంట్ వర్క్షాపులో ఇలా గుట్టలుగా పడేశారు. వీటి మీద దుమ్
మహిళలకు పంచిపెట్టాల్సిన ఇందిరమ్మ చీరలు కంటోన్మెంట్ వర్క్షాపులో గుట్టలుగా పేరుకుపోయి దుమ్ముధూళితో నిండి ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. శుక్రవారం కంటోన్మెంట్ వర�
కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కళకళలాడిన వస్త్రపరిశ్రమ, నేడు విలవిల్లాడుతున్నది. కాంగ్రెస్ స ర్కార్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
Indiramma sarees | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను వెంటనే అమలు చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ కార్పొరేటర్ బొబ్బా నవత రెడ్డి డిమా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరల పథకం మొదటి విడత డ్వాక్రా గ్రూప్ మహిళలకే అనడం సరికాదని, 18 నుండి 60 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని 16వ డివిజన్ కార్పొరేటర్ ము
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన సభను స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల సభగా మార్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభకు జిల్లాలోని ప్రజలను తరలించారు. సీఎం సభకు మహిళలు ఇందిరమ్�
సర్పంచ్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.
Congress leaders | వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని శత్రాజ్ పల్లిలో మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళలకు బుధవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి మరికొందరు నేతలతో కలిసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్
రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు లివ్వలేకపోయామని, పట్టణ ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేయలేకపోయామని మంత్రి సీతక్క అసెంబ్లీలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 60 లక్షల మందికి మాత్రమే చీరలు పం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం అభాసుపాలవుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం మొదట పల్లెల్లో ఇస్తామన్న చీరలు.. అందని ద్రాక్షగానే మారుతున�
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�