గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఇందిరమ్మ చీరెల పంపిణీ వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల సభ్యులను కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీఏలు) బలవంతంగా రప్పించి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సమావేశానికి మహిళా సంఘాల సభ్యులు హాజరుకాకపోతే రూ. 500 జరిమానా చెల్లించాలంటూ వెలుగు అధికారులు బెదిరించి కార్యక్రమానికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి,
చీరల పంపిణీకి వచ్చిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ జాటోత్ రామచంద్రునాయక్పై పలువురు మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇంది�
Indiramma Sarees | ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పాఠశాలల ముందు పంపిణీ చేస్తుంటే సంబంధిత అధికారులు నిద్రపోతున్నారా..? అంటూ అధికారుల తీరుపై గ్రామస్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
MP DK Aruna | కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రా
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తానని మంత్రి వివేక్ అన్నారు. శనివారం నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో లబ్ధిదారులకు కల్యాణ�
మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంత మహిళ
Indiramma Sarees | ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మక్తల్ పట్టణంలో మహిళలకు శనివారం ఇందిరమ్మ చీరలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు .
మహిళలకు బతుకమ్మ చీరలే కాదు, వారికిచ్చిన రూ.2,500 హామీని అమలు చేయాలని ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కొండబోయిన ఉమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సురపాక ధనమ్మ అధ్యక్షతన కారేపల్లిలో జరిగిన ఐద�
ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతర�
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�