ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళలు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి శుక్రవారం ఆందోళన చేపట్టారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లివ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హ�
అర్హులను పక్కనపెట్టి పక్కా భవనాలు, వ్యవసాయ భూములు, ఆస్తులు ఉన్న వారికి ఇండ్ల జాబితాలో చోటు కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారేపల్లి మండలం పేరుపల్లి పంచాయతీకి చెందిన నిరుపేదలు, దరఖాస్తుదారులు డాక్టర�
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు అందడం లేదని మున్సిపాలిటీ వార్డు ప్రజలు ఆందోళన చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి మున్సిపల్ వార్డులో సుమారు 10
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అనర్హులకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనర్హులకు మంజూరైన ఇండ్లను రద్దు చేస్తామని ప్రతీ సభలో పదే పదే మంత్రులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మా�
అన్ని అర్హతలున్నా తనకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా చేశారని, నిరుపేదనైన తనకు ఇల్లు ఇప్పించాలని ఓ మహిళ కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు గురువారం తన గోడు విన్నవించుకుంది. చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి వ�
Indiramma Illu |‘మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? మాకు ఎందుకు మంజూరు చేయలేదు? కాంగ్రెస్ సానుభూతిపరులు, అనుచరులకే ఇందిరమ్మ కమిటీలు ఇండ్లు మంజూరు చేస్తున్నాయి, వెంటనే కమిటీలను మార్చాలి’ అంటూ భద్రాద్రి కొత్తగూడ�
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్తోపాటు అనారోగ్యం పాలై, ప్రమాదాలకు గ�
అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం చంద్రుతండా పరిధిలోని రాజుతండా, చంద్రుతండా, సూర్యాతండా, గోప్యాతండాకు చెందిన గిరిజనులు చ
ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు ఇండ్లు అందడంలేదనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సూచించిన వారు అనర్హులైనా ఇండ్లు వస్తున్నాయని..అన్ని అర్హతలు ఉన్న వారికి రాజకీయ అండదండల
పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చి ఆ తరువాత ఎంపిక జాబితాలో నుంచి పేర్లు తొలగించిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకున్నద
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయంటూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారపుకుంటతండా వాసులు అధికారులపై మండిపడ్డారు. విచారణ నిమిత్తం గురువారం తండాకు వచ్చిన డిప్యూటీ తహసీల్దార�
ఇండ్ల మంజూరు జాబితాలో అసలైన నిరుపేదలను విస్మరింరంటూ కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా, పాటిమీదిగుంపు గ్రామస్తులు ఆరోపించారు. పెద్దలకు, గ్రామానికి చుట్టచూపుగా వచ్చిపోయే వారికి ఇండ్లు మంజూరు చేశారని భగ్గ�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మూడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. మొదటి విడుతలో ప్రయోగాత్మకంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పస్పుల, చంద్రబండతండా, అమరగిరి, ఎంగంపల్లితండాను పైలట్ గ్రామా�