ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మూడుగులు ముందుకు.. ఏడడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. మొదటి విడుతలో ప్రయోగాత్మకంగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పస్పుల, చంద్రబండతండా, అమరగిరి, ఎంగంపల్లితండాను పైలట్ గ్రామా�
నిరుపేదలైన అర్హులను అణగదొక్కి కాంగ్రెసోళ్లకే ఇండ్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు ఆరుసార్లు సర్వేలు చేసీ చేసీ చివరకు తమ సొంత పార్టీ వారినే లబ్ధిదారులుగా నిర్ణయ
ఇందిరమ్మ ఇళ్లు మాకొద్దు సారూ అంటూ 69మంది లబ్ధిదారులు ఎంపీడీవోకు వినతిపత్రాలు అందించిన ఘటన మండలంలోని చంద్రశేఖర్నగర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వం నిధులు లే�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వనపర్తి జిల్లాలోని 15మండలాల వారీగా ఒక్కో గ్రా మాన్ని ప్రత్యేకంగా ఎంచుకొని అప్పట్లోనే స్రొసీడింగ్లు ఇచ్చారు. జనవరి 26వ తేదీన ఇండ్ల పథకంతోపాటు మరికొ
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం పలువురు దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు �
‘గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరా..? డబ్బున్న వాళ్లకే ఇళ్లు ఇస్తారా.? మాకు ఇళ్లు రాకుంటే చావే శరణ్యం.. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా మా గ్రామానికి ఎవరు ఎలా వస్తారో చూస్తాం.. ’ అంటూ అశ్వారావుపేట మండలం